NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi : కింగ్ చార్లెస్ III త్వరగా కోలుకోవాలి.. ప్రధాని మోదీ ఆకాంక్ష 
    తదుపరి వార్తా కథనం
    PM Modi : కింగ్ చార్లెస్ III త్వరగా కోలుకోవాలి.. ప్రధాని మోదీ ఆకాంక్ష 
    PM Modi : కింగ్ చార్లెస్ III త్వరగా కోలుకోవాలి.. ప్రధాని మోదీ ఆకాంక్ష

    PM Modi : కింగ్ చార్లెస్ III త్వరగా కోలుకోవాలి.. ప్రధాని మోదీ ఆకాంక్ష 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 06, 2024
    12:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    క్యాన్సర్‌తో బాధపడుతున్న బ్రిటన్ రాజు 3వ చార్లెస్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

    "హిస్ మెజెస్టి కింగ్ చార్లెస్ III త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యాన్ని కోరుకోవడంలో నేను భారతదేశ ప్రజలతో కలిసి ఉన్నాను" అని ప్రధాన మంత్రి X లో రాశారు.

    బ్రిటన్ రాజభవనం బకింగ్‌హామ్ ప్యాలెస్ బ్రిటన్ రాజు చార్లెస్ III క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది.

    జనవరిలో 75 ఏళ్ల కింగ్ చార్లెస్ మూడు రోజుల పాటు ఆస్పత్రిలో ప్రోస్టేట్ సమస్య కోసం చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో వైద్యులు చేసిన పరీక్షల్లో శరీరంలో క్యాన్సర్ కణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు ప్యాలెస్ వెల్లడించింది.

    Details 

    చార్లెస్ త్వరగా కోలుకోవాలి: సునక్, బైడెన్ 

    చార్లెస్- III ఆరోగ్యంపై దేశాధినేతలు స్పందించారు. కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని యూకే ప్రధాని రిషి సునక్ కూడా ఆకాంక్షించారు.

    చార్లెస్ మళ్లీ మామూలు మనిషి కావాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక ప్రకటన విడుదల చేసారు.

    క్వీన్ ఎలిజబెత్ మరణం తరువాత నవంబర్ 2022 లో రాజుగా చార్లెస్‌కు పట్టాభిషేకం చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రధాని మోదీ చేసిన ట్వీట్ 

    I join the people of India in wishing speedy recovery and good health to His Majesty King Charles III. https://t.co/86mKg9lE1q

    — Narendra Modi (@narendramodi) February 6, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో గుండె శస్త్రచికిత్స విభాగం ప్రారంభం  మంగళగిరి
    CM Chandrababu: ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు.. సీఎం చంద్రబాబు స్పష్టీకరణ ఆంధ్రప్రదేశ్
    Andhra News: ఎంసెట్‌,డిగ్రీ,ఇంజినీరింగ్‌ కోర్సులలో 15% కోటా సీట్లు పూర్తిగా ఏపీ విద్యార్థులకే ఆంధ్రప్రదేశ్
    Operation Sindoor: పలు దేశాల సైనిక రాయబారులకు భారత్‌ స్పెషల్‌ బ్రీఫింగ్‌..! ఆపరేషన్‌ సిందూర్‌

    నరేంద్ర మోదీ

    PM Modi: 'అయోధ్య' రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ  అయోధ్య
    Ayodhya Airport: అయోధ్యలో మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ  అయోధ్య
    PM Modi: జనవరి 22న ప్రజలు అయోధ్యకు రావొద్దు: ప్రధాని మోదీ పిలుపు అయోధ్య
    PM Modi: అయోధ్య రాముడిపై పాటలు, కవితలు రాస్తే.. షేర్ చేయండి: ప్రధాని మోదీ  అయోధ్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025