NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / UAE: యూఏఈలో ఇద్దరు కేరళ వాసుకు మరణశిక్ష అమలు..!
    తదుపరి వార్తా కథనం
    UAE: యూఏఈలో ఇద్దరు కేరళ వాసుకు మరణశిక్ష అమలు..!
    యూఏఈలో ఇద్దరు కేరళ వాసుకు మరణశిక్ష అమలు..!

    UAE: యూఏఈలో ఇద్దరు కేరళ వాసుకు మరణశిక్ష అమలు..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 06, 2025
    05:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యూఏఈలో హత్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్ష అమలు చేశారు.

    ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. ఈ సమాచారం బాధితుల కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు.

    మరణశిక్షకు గురైన వారిని మహమ్మద్‌ రినాష్‌ అరింగిలొట్టు, మురళీధరన్‌ పెరుమ్తట్టు వలప్పిల్‌గా గుర్తించారు.

    ఈ ఇద్దరూ కేరళకు చెందినవారే. ఓ యూఏఈ పౌరుడి హత్య కేసులో మహమ్మద్‌ రినాష్‌ దోషిగా తేలాడు, అలాగే ఓ భారతీయుడి హత్యకు సంబంధించి మురళీధరన్‌కు శిక్ష విధించారు.

    వీరిద్దరికీ అవసరమైన దౌత్య, న్యాయ సహాయం అందించామని విదేశాంగశాఖ వెల్లడించింది.

    వివరాలు 

    ఫిబ్రవరి 15వ తేదీన ఆమెకు ఉరిశిక్ష

    యూఏఈ జైల్లో భారతీయ మహిళ షెహజాది ఖాన్‌కు ఉరిశిక్ష అమలు చేసిన విషయం కూడా ఇటీవలే వెలుగుచూసింది.

    ఓ హత్య కేసులో ఆమెకు ఈ శిక్ష విధించబడింది. దాదాపు ఏడాది పాటు ఆమె న్యాయపోరాటం చేసినప్పటికీ విజయవంతం కాలేదు.

    ఫిబ్రవరి 15వ తేదీన ఆమెకు ఉరిశిక్ష అమలు చేసినప్పటికీ, ఆ సమాచారం ఆలస్యంగా ఆమె కుటుంబానికి చేరింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ

    తాజా

    Rinku Singh Engagement: నేడు రింకూ సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం  రింకూ సింగ్
    Fish Prasadam: చేప ప్రసాదానికి భారీ ఏర్పాట్లు.. ప్రత్యేకంగా 140 స్పెషల్ బస్సులు ఏర్పాటు! హైదరాబాద్
    Gold Price Today: మహిళలకు శుభవార్త.. బంగారం ధరలు పతనం! బంగారం
    VIjay Bhanu: తెలుగు, తమిళ చిత్రాల్లో గుర్తింపు పొందిన నటి విజయభాను కన్నుమూత కోలీవుడ్

    కేరళ

    Wayanad landslide: 'మీ ధైర్యం, త్యాగం మరువలేము'.. ఆర్మీ సైనికులకు సెల్యూట్ కొండచరియలు
    Ukraine-Russia War: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో మరో భారతీయుడు మృతి  భారతదేశం
    Pr Sreejesh: శ్రీజేష్‌కు భారీ నజరానా ప్రకటించిన కేరళ ప్రభుత్వం  క్రీడలు
    Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఓనం సందర్భంగా కేరళకు ప్రత్యేక రైళ్లు  రైల్వే స్టేషన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025