NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bihar: నిర్మాణంలో ఉన్న వంతెన కూలి.. ఒకరు మృతి 
    తదుపరి వార్తా కథనం
    Bihar: నిర్మాణంలో ఉన్న వంతెన కూలి.. ఒకరు మృతి 
    నిర్మాణంలో ఉన్న వంతెన కూలి.. ఒకరు మృతి

    Bihar: నిర్మాణంలో ఉన్న వంతెన కూలి.. ఒకరు మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 22, 2024
    10:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బిహార్‌లోని సుపాల్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, పలువురు కార్మికులు చిక్కుకుపోయారు.

    కోసి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన స్లాబ్ కూలిపోవడంతో ఈ ఘటన జరిగింది.శిథిలాల కింద 30 మందికిపైగా కార్మికులు చిక్కుకుపోయారు.

    జిల్లా అధికారి ఒకరు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారని సుపాల్ డీఎం కౌశల్ కుమార్ తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

    ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

    రూ.1700 కోట్లకుపైగా అంచనా వ్యయంతో కోసి నదిపై భగల్‌పూర్‌, ఖగారియా జిల్లాలను కలిపేలా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2014లో శంకుస్థాపన చేశారు. .

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కుప్పకూలిన  నిర్మాణంలో ఉన్న వంతెన 

    VIDEO | Several workers are reportedly trapped as a part of an under-construction bridge over #Kosi River collapses in Bihar's #Supaul. Rescue work underway. More details are awaited.#BiharNews

    (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/iNU9SGLevQ

    — Press Trust of India (@PTI_News) March 22, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    బిహార్

    Nitish Kumar : దేశానికి నితీష్ రెండో గాంధీ.. ప‌ట్నాలో వెలిసిన పోస్ట‌ర్లు నితీష్ కుమార్
    Bihar Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి మృతదేహం.. మేనల్లుడిపై అనుమానం  కాంగ్రెస్
    Bihar : బిహార్ అసెంబ్లీని ముట్టడించిన అంగన్‌వాడీలు .. నీటి ఫిరంగులను ప్రయోగించిన పోలీసులు భారతదేశం
    Bihar Caste Survey: బిహార్ కుల గణన లెక్కలు అసెంబ్లీకి తెలిపిన నితీష్ కుమార్   భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025