NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఉత్తరాఖండ్: భారత మొదటి గ్రామం 'మాణా' స్వాగత బోర్టు ఏర్పాటు
    తదుపరి వార్తా కథనం
    ఉత్తరాఖండ్: భారత మొదటి గ్రామం 'మాణా' స్వాగత బోర్టు ఏర్పాటు
    ఉత్తరాఖండ్: భారత మొదటి గ్రామం 'మాణా' స్వాగత బోర్టు ఏర్పాటు

    ఉత్తరాఖండ్: భారత మొదటి గ్రామం 'మాణా' స్వాగత బోర్టు ఏర్పాటు

    వ్రాసిన వారు Stalin
    Apr 26, 2023
    02:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాఖండ్‌లోని సరిహద్దు గ్రామమైన 'మాణా' వద్ద 'భారత మొదటి గ్రామం' అని ప్రకటిస్తూ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) సైన్ బోర్డును ఏర్పాటు చేసింది. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి బోర్టును ఏర్పాటు చేశారు.

    దీంతో గతంలో చివరి గ్రామంగా ప్రసిద్ధి చెందిన 'మాణా' విలేజ్ ఇప్పుడు దేశానికి మొదటి గ్రామంగా మారినట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ చేశారు. మాణా గ్రామం చమోలి జిల్లాలోని బద్రీనాథ్ సమీపంలోని ఒక పర్యాటక ప్రదేశం.

    హిమాలయాల్లో ఉన్న మాణా గ్రామం చైనాతో సరిహద్దును పంచుకుంటుంది.

    ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోని సరిహద్దు ప్రాంతాలు మరింత శక్తివంతంగా మారుతున్నాయని, ఈ లక్ష్యానికి మద్దతుగా "వైబ్రెంట్ విలేజ్" కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు.

    ఉత్తరాఖండ్

    సముద్ర మట్టానికి 3219 మీటర్ల ఎత్తులో మాణా గ్రామం 

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించిన ప్రభుత్వ 'వైబ్రంట్ విలేజ్' పథకంలో భాగంగా 'మాణా'ను తొలి గ్రామంగా ప్రకటించారు.

    'వైబ్రంట్ విలేజ్' పథకంలో భాగంగా 19జిల్లాలు, నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 46సరిహద్దు బ్లాకుల్లోని గ్రామాలను అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

    మాణా గ్రామం సముద్ర మట్టానికి 3219 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది సరస్వతి నది ఒడ్డున ఉంది. మాణా గ్రామంలో భోటియాస్ (మంగోల్ తెగ)కు నిలయమని ఉత్తరాఖండ్ టూరిజం వెబ్‌సైట్ చెబుతోంది.

    మాణా గ్రామాన్ని మే నుంచి నవంబర్ ప్రారంభం వరకు సందర్శించడానికి ఉత్తమ సమయం. ఆ తరువాత నుంచి ఏప్రిల్ వరకు భారీ హిమపాతం కురుస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్
    చైనా
    తాజా వార్తలు

    తాజా

    GT vs CSK : గుజరాత్ ఓటమి.. చివరి మ్యాచును విజయంతో ముగించిన సీఎస్కే చైన్నై సూపర్ కింగ్స్
    OG: పవన్ కళ్యాణ్ 'ఓజీ' రిలీజ్ డేట్ ఖరారు.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    GT vs CSK : విజృంభించిన చైన్నై బ్యాటర్లు.. గుజరాత్ ముందు కొండంత లక్ష్యం చైన్నై సూపర్ కింగ్స్
    US Report: భారత ప్రథమ శత్రువు చైనానే.. DIA 2025 త్రెట్ రిపోర్ట్‌లో వెల్లడి! చైనా

    ఉత్తరాఖండ్

    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    డేంజర్ జోన్‌లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు భారతదేశం
    జోషిమఠ్‌ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక భారతదేశం
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి జోషిమఠ్

    చైనా

    దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ విమానాల విన్యాసాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్ కాంగ్రెస్
    సరికొత్త OPPO Find X6 సిరీస్ పూర్తి స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం స్మార్ట్ ఫోన్
    ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల ఒప్పందం కొలిక్కి, త్వరలోనే అమెరికా నుంచి భారత్‌కు! యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    తాజా వార్తలు

    దేశంలో కొత్తగా 10,112మందికి కరోనా; మరణాలు 29 కరోనా కొత్త కేసులు
    దేశంలోనే మొదటి 'వాటర్ మెట్రో' కేరళలో ఏర్పాటు; దాని విశేషాలను తెలుసుకోండి  కేరళ
    Karnataka Elections 2023: హిమాచల్ ఎన్నికల ఫలితాలే కర్ణాటకలో రిపీట్ అవుతాయా?  కర్ణాటక
    హైస్కూల్ పార్టీలో కాల్పులు; 9మంది యువకులకు గాయాలు  తుపాకీ కాల్పులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025