NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన తృణమాల్ మహిళా ఎంపీ
    వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన తృణమాల్ మహిళా ఎంపీ
    భారతదేశం

    వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన తృణమాల్ మహిళా ఎంపీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    February 10, 2023 | 10:30 am 0 నిమి చదవండి
    వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన తృణమాల్ మహిళా ఎంపీ
    లోక్‌సభలో ప్రసంగిస్తున్న తృణమాల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా

    తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్ లో అభ్యంతకర వ్యాఖ్యలు చేయడంపై వివాదం రేగింది. అసభ్య పదజాలం వాడారని ఆరోపిస్తూ ఆమెను బీజేపీ టార్గెట్ చేసింది. మహిళా ఎంపీ క్షమాపణ చెప్పాలని కమలనాథులు డిమాండ్ చేయగా.. ఆమె తిరస్కరించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై తృణమాల్ ఎంపీ మహువా మొయిత్రా స్పందించారు. పార్లమెంట్‌లో అఫ్ ది రికార్డుగా ఓ పదం వాడానని, దాని అర్ధం మొదటగా గుర్తించుకోవాలని అధికార పక్షానికి సూచించారు. ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లోనూ అభ్యంతరకర పదాలు దొర్లడంతో వాటిని పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆదేశించారు.

    వేరే అర్ధాన్ని గ్రహించారు: లోక్‌సభ ఎంపీ

    తాను పార్లమెంట్‌లో దుర్భాషలాడలేదని, ఆ పదానికి అర్థం పాపాత్మురాలని పేర్కొన్నారు. అధికార పక్షం హిందీలో ఆ పదానికి వేరే అర్ధాన్ని గ్రహించారని, దీన్ని పెద్దగా పట్టించుకోని లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా ఒక ఇంటర్వ్యూలో అన్నారు. తాను చెప్పింది తప్పో ఒప్పో కాదని, కానీ హౌస్‌లో ప్రొటెక్షన్ ఇవ్వాలని, తాను వివాదాస్పద వ్యాఖ్యల గురించి పెద్దగా పట్టించుకోనని ఈ సందర్భంగా మహువా మొయిత్రా వెల్లడించారు. పార్లమెంటులో బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి అని పిలిచినందుకు చాలా మంది బిజెపి ఎంపీలు తనను ప్రశంసించారని మహువా మోయిత్రా అన్నారు

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    లోక్‌సభ
    కాంగ్రెస్

    లోక్‌సభ

    గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ రాజ్యసభ
    కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    'నాలుకను అదుపులో ఉంచుకోవాలి', తృణమూల్ ఎంపీకి హేమ మాలిని వార్నింగ్ బీజేపీ

    కాంగ్రెస్

    ప్రధాని మోదీని అగౌరవ పరిచేలా మాట్లాడిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలి: బీజేపీ రాహుల్ గాంధీ
    అదానీ ప్రయోజనాల కోసమే వ్యాపార నియమమాలను మార్చిన కేంద్రం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    'కాశ్మీరీ పండిట్లను లెఫ్టినెంట్ గవర్నర్ 'బిచ్చగాళ్లు' అంటున్నారు', మోదీకి రాసిన లేఖలో రాహుల్ రాహుల్ గాంధీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023