NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జనసేన నేతల చెంప చెళ్లుమనిపించిన సీఐ అంజు.. తీవ్ర ఆగ్రహంలో పార్టీ శ్రేణులు 
    తదుపరి వార్తా కథనం
    జనసేన నేతల చెంప చెళ్లుమనిపించిన సీఐ అంజు.. తీవ్ర ఆగ్రహంలో పార్టీ శ్రేణులు 
    జనసేన నేతల చెంప చెళ్లుమనిపించిన సీఐ అంజు

    జనసేన నేతల చెంప చెళ్లుమనిపించిన సీఐ అంజు.. తీవ్ర ఆగ్రహంలో పార్టీ శ్రేణులు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 12, 2023
    06:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఈ మేరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన నేతలపై మహిళా పోలీస్ చేయి చేసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది.

    జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

    ఈ మేరకు జనసేన కార్యకర్తలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది.

    శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లిమండం వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు జనసేన కార్యావర్గం యత్నించింది. ఈ మేరకు దిష్టిబొమ్మ దహనానికి మహిళా సీఐ అంజు యాదవ్‌ అనుమతించబోమని స్పష్టం చేశారు.

    DETAILS

    గతంలోనూ అంజు యాదవ్ తీరుపై పలు వివాదాలు

    అయినప్పటికీ జనసేన కేడర్ దిష్టిబొమ్మ దహనానికే ముందుకు కదలడంతో పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధం (హోజ్ అరెస్ట్) చేశారు. ఈ క్రమంలోనే జనసేన నేతలు పోలీసుల కంటపడకుండా కూడలికి చేరుకున్నారు.

    ఈ నేపథ్యంలో జనసేన నేతలపై సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజు యాదవ్ చేయి చేసుకున్నారు. సదరు నేత రెండు చెంపలపైనా చెల్లుమనిపించారు.

    సదరు మహిళా సీఐ తీరుపై జనసేన కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఈ సందర్భంగా సీఐ దురుసు ప్రవర్తన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

    గతంలోనూ అంజు యాదవ్ తీరు వివాదాస్పదమైంది. ఓ మహిళపైనా చేయి చేసుకున్నారు. ఈ మేరకు రాజకీయాల్లో మహిళ సీఐ దుష్ప్రవర్తన చర్నీయాంశమైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తిరుపతి

    తాజా

    Operation Sindoor: మే 7 తర్వాత.. సరిహద్దు రాష్ట్రాల నుంచి పాక్‌కు చాటింగ్‌లు.. ఈమెయిల్స్‌పై నిఘా..!  ఆపరేషన్‌ సిందూర్‌
    MS Dhoni: స్ట్రైక్‌రేట్ పై కాదు, స్థిరతపై దృష్టి పెట్టండి : ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని
    Bengaluru: SBIలో కన్నడ భాషా వివాదం.. స్పందించిన సీఎం సిద్ధరామయ్య  సిద్ధరామయ్య
    Ferrari 12 Cilindri: పవర్‌ఫుల్ ఫెరారీ వచ్చేసింది.. 'సిలిండ్రీ' బుకింగ్స్ స్టార్ట్! ఫెరారీ

    ఆంధ్రప్రదేశ్

    భౌగోళిక గుర్తింపు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ ఆత్రేయపురం పూతరేకులు  భారతదేశం
    AP ICET 2023: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల; ర్యాంకు కార్డును తీసుకోండి  పరీక్ష ఫలితాలు
    వైజాగ్ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్; గంటల వ్యవధిలోనే కాపాడిన పోలీసులు  విశాఖపట్టణం
    బాపట్లలో ఘోరం; 10వ తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో స్టూడెంట్  బాపట్ల

    తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025