NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / BCCI Pay Cuts: ఆటగాళ్ల పేమెంట్‌లో కోత.. టీమిండియా ఫలితాల నేపథ్యంలో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం
    తదుపరి వార్తా కథనం
    BCCI Pay Cuts: ఆటగాళ్ల పేమెంట్‌లో కోత.. టీమిండియా ఫలితాల నేపథ్యంలో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం
    టీమిండియా ఫలితాల నేపథ్యంలో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం

    BCCI Pay Cuts: ఆటగాళ్ల పేమెంట్‌లో కోత.. టీమిండియా ఫలితాల నేపథ్యంలో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 15, 2025
    08:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా (Team India) విఫల ప్రదర్శన నేపథ్యంలో బీసీసీఐ (BCCI) సమీక్ష చేపట్టి, ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

    పేలవ ప్రదర్శన కనబరచిన ఆటగాళ్లకు ఇవ్వబడే పారితోషికంలో కోత విధించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.

    దీని కోసం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది, ఇది ఆటగాళ్ల ప్రదర్శన అంచనాలకు తగ్గట్టుగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది.

    గత ఏడాది చివర్లో స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌లో భారత్ వైట్‌వాష్ అవ్వడం, ఆస్ట్రేలియా సిరీస్ (India vs Australia) 1-3 తేడాతో కోల్పోవడం వంటి పరిణామాల వల్ల బీసీసీఐ ఆటగాళ్లకు ఇచ్చే పేమెంట్ సిస్టమ్‌పై దృష్టి పెట్టింది.

    వివరాలు 

    వేరియబుల్ పే విధానాన్ని అమలు చేసే యోచన

    ఆటగాళ్ల ప్రదర్శనపై ఆధారపడి పేమెంట్ ఇవ్వడం లేదా ఫలితాలు లేకుంటే జరిమానాలు విధించడం వంటి కార్పొరేట్ తరహా వేరియబుల్ పే విధానాన్ని అమలు చేసే యోచనలో ఉంది.

    ఆటగాళ్లలో జవాబుదారీతనాన్ని పెంచడం లక్ష్యంగా, ప్రదర్శన అంచనాలకు తగ్గట్లుగా లేకుంటే వారికి అందే మొత్తంలో కోతలు విధించే విధానం ఒకటిని బీసీసీఐ ప్రతిపాదనల్లో భాగంగా భావిస్తోంది.

    ప్రస్తుతం అమల్లో ఉన్న పర్ఫామెన్స్ ఆధారిత విధానం ప్రకారం, ఒక సీజన్‌లో 50 శాతం కంటే ఎక్కువ టెస్టుల్లో తుది జట్టులో ఉండే ఆటగాళ్లు రూ.30 లక్షల ప్రోత్సాహం పొందుతున్నారు.

    75 శాతం మ్యాచ్‌లు ఆడిన వారికి రూ.45 లక్షలు అందుతున్నాయి. ఈ విధానం ద్వారా టెస్టులు లేదా వైట్ బాల్ ఫార్మాట్లకు ప్రాధాన్యతనిచ్చేలా ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ
    టీమిండియా

    తాజా

    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా
    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్

    బీసీసీఐ

    Surya Kumar Yadav:శ్రీలంక పర్యటనకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. టీ20 జట్టుకు సూర్య కెప్టెన్  సూర్యకుమార్ యాదవ్
    Team India: ఇండియాలో డే-నైట్ టెస్టులు నిర్వహించకపోవడానికి కారణం చెప్పిన జైషా క్రీడలు
    Team India : ప్లేయర్లు గాయపడి విరామం తీసుకుంటే.. దేశవాళీ ఆడడం తప్పనిసరి : జైషా  దులీప్ ట్రోఫీ
    BCCI: బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించేందుకు రోహన్ జైట్లీ సిద్ధం  క్రీడలు

    టీమిండియా

    Year Ender 2024: స్పిన్నర్ల మ్యాజిక్.. పేసర్ల పంచ్.. ఈ ఏడాది టాప్-5 బౌలింగ్ స్పెల్స్ ఇవే క్రికెట్
    Ravichandran Ashwin: అశ్విన్ రిటైర్మెంట్‌.. భార్య ప్రీతి నారాయణన్‌ ఏం చెప్పారంటే? రవిచంద్రన్ అశ్విన్
    Robin Utappa: రాబిన్ ఉతప్పపై అరెస్టు వారెంట్.. కారణమిదే! క్రికెట్
    Rohit Sharma: రోహిత్ శర్మ గాయంపై ఆకాశ్ దీప్ క్లారిఫికేషన్ రోహిత్ శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025