NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / బీసీసీఐకి ఫిర్యాదు చేసిన భారత క్రికెటర్లు.. కారణమిదే?
    తదుపరి వార్తా కథనం
    బీసీసీఐకి ఫిర్యాదు చేసిన భారత క్రికెటర్లు.. కారణమిదే?
    బీసీసీఐకి ఫిర్యాదు చేసిన భారత క్రికెటర్లు.. కారణమిదే?

    బీసీసీఐకి ఫిర్యాదు చేసిన భారత క్రికెటర్లు.. కారణమిదే?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 26, 2023
    07:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్, రేపటి నుంచి వెస్టిండీస్ జట్టుతో వన్డే సిరీస్‌ను ఆడనుంది. ప్రస్తుతం టీమిండియా ప్లేయర్లకు ఓ పెద్ద కష్టం వచ్చి పడింది.

    భారత ఆటగాళ్లు సరైన నిద్ర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. వెస్టిండీస్‌తో తొలి వన్డే ఆడేందుకు ఆటగాళ్లు ట్రినిడాడ్ నుంచి బార్బడోస్ కు టీమిండియా ఆటగాళ్లు విమానాశ్రయానికి చేరుకున్నారు.

    అయితే రాత్రి 11 గంటలకు రావాల్సిన విమానం దాదాపు 4 గంటల ఆలస్యంగా వచ్చిందే. తెల్లవారుజామున 3 గంటలకు విమానం రావడంతో టీమిండియా ఆటగాళ్లు అసౌకర్యానికి గురైనట్లు సమాచారం.

    Details

    బీసీసీఐకి లేఖను రాసిన జట్టు  మేనేజ్‌మెంట్ 

    టెస్టు సిరీస్, వన్డే సిరీస్‌కు మధ్య సరైన నిద్ర లేకపోవడంతో భారత ప్లేయర్లకు ఇబ్బందిగా మారిందట.

    ఈ ఆసౌకర్యంపై బీసీసీఐకి జట్టు మేనేజ్‌మెంట్ లేఖ రాసింది. ఈ ప్రయాణంతో ఒక రోజంతా ఆటగాళ్లకు నిద్ర లేదని, దీంతో శిక్షణకు ఇబ్బంది ఏర్పడిందని రాశారట.

    రాత్రి ప్రయణాలు కాకుండా, కేవలం పగటిపూట మాత్రమే ఉండాలని లేఖలో కోరినట్లు సమాచారం.

    ఈ మేరకు బీసీసీఐ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇకపై భారత ఆటగాళ్లకు ఇలాంటి ఆసౌకర్యాలు జరగకుండా చూసుకుంటామని బీసీసీఐ హామీ ఇచ్చిందట.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    బీసీసీఐ

    తాజా

    Bhatti vikramarka: వాణిజ్య పన్నుల వసూళ్లలో 6 శాతం పురోగతి.. వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు భట్టి విక్రమార్క
    Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో గుండె శస్త్రచికిత్స విభాగం ప్రారంభం  మంగళగిరి
    CM Chandrababu: ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు.. సీఎం చంద్రబాబు స్పష్టీకరణ ఆంధ్రప్రదేశ్
    Andhra News: ఎంసెట్‌,డిగ్రీ,ఇంజినీరింగ్‌ కోర్సులలో 15% కోటా సీట్లు పూర్తిగా ఏపీ విద్యార్థులకే ఆంధ్రప్రదేశ్

    టీమిండియా

    భారత్ లో ప్రపంచకప్ ఆడేందుకు పాక్ మెలిక.. ఐసీసీ భేటీలో హైబ్రిడ్ మోడల్ కు పీసీబీ పట్టు పాకిస్థాన్
    మహిళల టీమిండియాకు థ్రిల్లింగ్ విక్టరీ.. లాస్ట్ ఓవర్లో 4 వికెట్లు పడగొట్టిన షఫాలీ  బంగ్లాదేశ్
    టీమిండియా కొత్త జెర్సీపై మండిపడుతున్న ఫ్యాన్స్.. దేశం పేరు లేదని అసంతృప్తి వెస్టిండీస్
    నేడే భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు.. ఓపెనర్‌గా యశస్వీ, ఇషాన్‌కు నో ఛాన్స్! వెస్టిండీస్

    బీసీసీఐ

    ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్ భారత్ మహిళల క్రికెట్ జట్టు
    ఫిట్‌నెస్ కోసం ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారు : బీసీసీఐ చీఫ్ సెలక్టర్ క్రికెట్
    బీసీసీఐ కంటే ఐసీసీ పెద్ద తోపు కాదు: షాహిద్ అఫ్రిది క్రికెట్
    Chetan Sharma: బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ రాజీనామా క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025