NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Virat Kohli: దిల్లీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. శుభవార్తను అందించిన బీసీసీఐ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Virat Kohli: దిల్లీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. శుభవార్తను అందించిన బీసీసీఐ
    దిల్లీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. శుభవార్తను అందించిన బీసీసీఐ

    Virat Kohli: దిల్లీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. శుభవార్తను అందించిన బీసీసీఐ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 29, 2025
    12:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విరాట్ కోహ్లీ 13 సంవత్సరాల తర్వాత దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. జనవరి 30 నుంచి రంజీ ట్రోఫీ చివరి రౌండ్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.

    రోస్టర్ విధానంలో మూడు మ్యాచ్‌లను మాత్రమే లైవ్ స్ట్రీమింగ్‌కు అవకాశం ఉంది. మొదటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడడం లేదని భావించినా బీసీసీఐ తన నిర్ణయాన్ని చివరి క్షణంలో మార్చింది.

    జియో సినిమా ఓటీటీలో దిల్లీ మ్యాచ్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేయనుందని బీసీసీఐ అధికారులు వెల్లడించారు.

    ఈ నిర్ణయంతో, విరాట్ కోహ్లీని ప్రత్యక్షంగా చూడలేని ప్రేక్షకులకు ఇది శుభవార్తగా మారింది.

    Details

    కుర్రాళ్లకు సలహాలిచ్చిన విరాట్ కోహ్లీ

    కోహ్లీ ఇప్పటికే దిల్లీ స్క్వాడ్‌తో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. దిల్లీలో ప్రాక్టీస్ చేస్తుండగా, విరాట్ కోహ్లీ కుర్రాళ్లకు సలహాలు ఇచ్చి కనిపించాడు.

    అదే సమయంలో, కోహ్లీ దగ్గరకు ఓ బాలుడు వచ్చి, భవిష్యత్తులో భారత క్రికెట్ జట్టుకు చేరాలంటే ఏమి చేయాలో అడిగాడు.

    'మీరు సాధన చేయకపోతే ఎవరూ మీకు చెప్పరు. ఉదయాన్నే లేచి ప్రాక్టీస్ చేయాలని కోహ్లీ జవాబిచ్చాడు.

    ఆ బాలుడు షావెజ్ కుమారుడు కబీర్. అతను నాలుగో తరగతి చదువుతున్నాడు.

    Details

     కేఎల్ రాహుల్ పైన దృష్టి 

    ఆస్ట్రేలియా పర్యటనలో ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్, కొన్ని మ్యాచుల్లో మెరిశాడు. అతడు ఈ సారి రంజీ మ్యాచ్‌లో కర్ణాటక తరఫున ఆడనున్నాడు.

    కర్ణాటక హరియాణాతో తలపడనుంది. కేఎల్ రాహుల్ ఆడే మ్యాచ్ కూడా లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.

    అలాగే పంజాబ్-బెంగాల్, బరోడా-జమ్మూకశ్మీర్ మ్యాచ్‌లను కూడా బీసీసీఐ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

    గత మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్, ముంబయి జట్టుపై అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విరాట్ కోహ్లీ
    బీసీసీఐ

    తాజా

    Amaravati: అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌కు గ్రీన్ సిగ్నల్ - ఎంవోయూ ర్యాటిఫికేషన్‌తో అధికారిక ఉత్తర్వులు అమరావతి
    Ola Roadster X: ఓలా రోడ్‌స్టర్ ఎక్స్.. సింగిల్ ఛార్జ్‌తో 250 కి.మీ రేంజ్ ఓలా
    WhatsApp: వాట్సాప్ స్టేటస్‌లో నాలుగు సరికొత్త ఫీచర్లు.. యూజర్లకు మరింత సౌకర్యం! వాట్సాప్
    Bandi Sanjay: 'కవిత వ్యవహారం ఓ ఫ్యామిలీ డ్రామానే'.. బండి సంజయ్ ఫైర్ బండి సంజయ్

    విరాట్ కోహ్లీ

    Virat Kohli: స‌చిన్ రికార్డు పై క‌న్ను.. మ‌రో మైలురాయికి చేరువ‌లో కోహ్లీ  క్రీడలు
    Virat Kohli: బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌.. లండన్‌ నుంచి నేరుగా చెన్నై చేరుకున్న కోహ్లీ   క్రీడలు
    Virat Kohli: కివీస్‌ సిరీస్‌లో భారీ మైలురాయికి చేరువలో విరాట్‌ కోహ్లీ టీమిండియా
    AUS vs IND: విరాట్‌ కోహ్లీని ఫోకస్‌ చేస్తూ పోస్టర్‌. ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్ అభిమానులు  రోహిత్ శర్మ

    బీసీసీఐ

    IPL 2025 Auction RTM Card: ఐపీఎల్ 2025 రిటెన్షన్ రూల్స్ లీక్.. ఒక్కో ఫ్రాంఛైజీ ఐదుగుర్ని రిటైన్‌ చేసుకోవచ్చు..! ఐపీఎల్
    NCA: బెంగళూరులో కొత్త 'ఎన్‌సీఏ' ప్రారంభం.. బీసీసీఐ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు  బెంగళూరు
    IPL 2025: "ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ అవసరం": బీసీసీఐ అన్‌క్యాప్డ్ ప్లేయర్ రూల్‌.. ఆనందోత్సహాలలో అభిమానులు  ఎంఎస్ ధోని
    Duleep trophy: బీసీసీఐ కీలక నిర్ణయం.. దులీప్‌ ట్రోఫీ పాత శైలిలో నిర్వహణ! దులీప్ ట్రోఫీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025