NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / అమెరికాలో తుపాకీ కాల్పులకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి బలి 
    తదుపరి వార్తా కథనం
    అమెరికాలో తుపాకీ కాల్పులకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి బలి 
    అమెరికాలో తుపాకీ కాల్పులకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి బలి

    అమెరికాలో తుపాకీ కాల్పులకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి బలి 

    వ్రాసిన వారు Stalin
    Apr 21, 2023
    02:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన 24 ఏళ్ల విద్యార్థి తుపాకీ కాల్పులకు బలయ్యాడు.

    ఓహియోలోని పెట్రోల్ బంకులు పార్ట్ టైమ్ చేస్తున్న ఏలూరుకు చెందిన సాయీష్ వీరపై గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.

    ఏప్రిల్ 20న దుండగులు సాయీష్ వీరాపై కాల్పులు జరపగా, గాయాలతో పడి ఉన్న అతడిని కొలంబస్ అగ్నిమాపక వైద్యులు వచ్చి బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

    ఎంత ప్రయత్నించినా అతడి ప్రాణాన్ని కాపాడలేకపోయినట్లు వైద్యులు చెప్పారు.

    విద్యార్థి

    10రోజుల క్రితమే H1B వీసాకి ఎంపిక 

    ఈ ఘటనపై దర్యాప్తును చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన సమాచారన్ని బంధువులకు తెలియజేసినట్లు పోలీసులు వెల్లడించారు.

    సాయీష్ వీర మృతదేహాన్ని భారతదేశానికి తిరిగి పంపడానికి ఆన్‌లైన్ నిధుల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అతని స్నేహితుడు రోహిత్ యలమంచిలి చెప్పారు.

    వీర మాస్టర్స్ కోర్సు చేస్తున్నాడని, 10రోజుల క్రితం అతను H1B వీసాకి ఎంపికైనట్లు వివరించారు.

    వీర మరో రెండు వారాల్లో ఇంధన స్టేషన్‌లో క్లర్క్‌గా తన పనిని విడిచిపెట్టబోతున్నాడని చెప్పారు.

    వీర ఎన్నో ఆశలతో అమెరికాకు వచ్చారని, రెండేళ్ల క్రితం తండ్రి చనిపోవడంతో కుటుంబాన్ని ఆదుకోవాలని అనున్నట్లు పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    ఆంధ్రప్రదేశ్
    ఏలూరు
    తాజా వార్తలు

    తాజా

    Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య.. ఓలా
    Yusuf Pathan : కేంద్రాన్ని త‌ప్పుప‌ట్టిన తృణ‌మూల్ కాంగ్రెస్‌.. దౌత్య బృందం నుంచి తప్పుకున్న యూసుఫ్ ప‌ఠాన్  తృణమూల్ కాంగ్రెస్‌
    Systematic Investment Plan: తక్కువ జీతం.. పెద్ద సంపద? SIP పెట్టుబడితో సాధ్యమే! జీవనశైలి
    Haryana: హర్యానాలోని నుహ్‌లో పాకిస్తాన్ 'గూఢచారి' నెట్‌వర్క్ గుట్టురట్టు.. రెండు రోజుల్లో రెండో అరెస్టు హర్యానా

    అమెరికా

    కరోనా మూలాల గుట్టు విప్పే కీలక బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం; బైడెన్ వద్దకు ఫైల్ కోవిడ్
    అమెరికాలో మరో బ్యాంకు మూసివేత; బాధ్యులను వదిలి పెట్టబోమని బైడెన్ ప్రకటన జో బైడెన్
    2023లో భారతదేశంలో 10 లక్షల పైగా వలసేతర వీసాలను ప్రాసెస్ చేయనున్న అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    'భారతదేశంలో అరుణాచల్ అంతర్భాగం'; చైనా సరిహద్దును మెక్‌మహన్ రేఖగా గుర్తిస్తూ అమెరికా తీర్మానం అరుణాచల్ ప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    పులివెందులలో కాల్పుల కలకలం; తుపాకీతో ఇద్దరిని కాల్చిన భరత్ యాదవ్ పులివెందుల
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు అమరావతి
    ఆంధ్రప్రదేశ్: 14 స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 162మంది వైద్య నిపుణుల నియామకం తాజా వార్తలు
    ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ఏలూరు

    ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు సికింద్రాబాద్
    శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి; చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధం పశ్చిమ గోదావరి జిల్లా

    తాజా వార్తలు

    Happiest State: భారత్‌లోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా? భారతదేశం
    సూపర్‌ సోనిక్ స్పై డ్రోన్‌ను మోహరించేందుకు చైనా కుట్ర: లీకైన యూఎస్ మిలటరీ పత్రాల్లో సంచలన నిజాలు  వాషింగ్టన్ పోస్ట్
    మార్చి త్రైమాసికంలో పెరిగిన విమాన ప్రయాణాలు; ఫుల్‌జోష్‌లో ఇండిగో ఎయిర్ లైన్స్  ఎయిర్ ఇండియా
    దేశంలో మళ్లీ పంజుకున్న కరోనా; కొత్తగా 10,542మందికి వైరస్  కరోనా కొత్త కేసులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025