NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Abdul Rehman Makki: 26/11 ముంబై దాడుల ప్రధాన కుట్రదారు అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి 
    తదుపరి వార్తా కథనం
    Abdul Rehman Makki: 26/11 ముంబై దాడుల ప్రధాన కుట్రదారు అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి 
    26/11 ముంబై దాడుల ప్రధాన కుట్రదారు అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి

    Abdul Rehman Makki: 26/11 ముంబై దాడుల ప్రధాన కుట్రదారు అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 27, 2024
    01:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ముంబై ఉగ్రదాడి కుట్రదారు,లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రహ్మాన్ మక్కీ శుక్రవారం(డిసెంబర్ 27) పాకిస్థాన్‌లో గుండెపోటుతో మరణించారు.

    మక్కీ గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ లాహోర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో షుగర్ లెవెల్స్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు.

    మే 2019 లో,మక్కీని పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్టు చేసి.. లాహోర్‌లో గృహనిర్బంధంలో ఉంచారు.

    2020లో,పాకిస్తానీ కోర్టు కూడా తీవ్రవాద ఫైనాన్సింగ్‌కు సంబంధించిన కేసుల్లో అతడిని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది.

    166 మంది మరణించిన 26/11 ముంబై టెర్రర్ దాడులకు ఆర్థిక సహాయం అందించడంలో మక్కీ పాలుపంచుకున్నాడు.

    ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లలో మొత్తం తొమ్మిది మంది ఉగ్రవాదులు కూడా మరణించారు. ఒక ఉగ్రవాది అమీర్ అజ్మల్ కసబ్ సజీవంగా పట్టుబడ్డాడు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి

    Abdul Rehman Makki, one of the key conspirators of the 26/11 Mumbai attacks, died in Pakistan. He was the deputy chief of Lashkar-e-Taiba. In 2023, Makki, who is also Hafiz Saeed's brother-in-law was added to the UN Security Council’s ISIL (Da’esh) & Al-Qaeda Sanctions Committee… pic.twitter.com/u7e1luWYNb

    — Mirror Now (@MirrorNow) December 27, 2024

    వివరాలు 

    ఎర్రకోటపై దాడి

    జనవరి 2023లో కసబ్‌ను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) ప్రపంచ ఉగ్రవాదిగా కూడా ప్రకటించింది.

    ముంబై తీవ్రవాద దాడులతో పాటు, ఎర్రకోట దాడిలో ప్రమేయం ఉన్నందుకు భద్రతా సంస్థలచే భారతదేశంలో వాంటెడ్ టెర్రరిస్టుగా కూడా మక్కీ ఉన్నాడు.

    ఇక్కడ కోటను కాపాడుతున్న భద్రతా దళాలు ఆరుగురిని (LeT) ఉగ్రవాదులు డిసెంబర్ 22, 2000న ఎర్రకోటపై దాడి చేసి కాల్పులు జరిపారు.

    2018లో, సీనియర్ జర్నలిస్ట్,రైజింగ్ కాశ్మీర్ వార్తాపత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ షుజాత్ బుఖారీ, అతని ఇద్దరు సెక్యూరిటీ గార్డుల హత్యలో కూడా మక్కీ ఉగ్రవాద సంస్థ, LeT ప్రమేయం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    పాకిస్థాన్

    Babar Azam: బాబర్‌ అజామ్‌పై సెలక్షన్‌ కమిటీ నిర్ణయం..పీసీబీని హెచ్చరించిన రమీజ్‌ రజా  క్రీడలు
    Terror Attack: కశ్మీర్ ఉగ్రదాడి వెనుక చైనా ప్రయోజనాలతో లింకు పెట్టిన పాక్ ఉగ్రవాద సంస్థ జమ్ముకశ్మీర్
    Pakistan: పాకిస్తాన్‌లో మళ్లీ పోలియో కేసుల కలకలం ప్రపంచం
    Pakistan: పాకిస్థాన్‌లోని చెక్‌పాయింట్ వద్ద ఉగ్రదాడి.. 10 మంది సరిహద్దు పోలీసులు మృతి  అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025