Loading...

లష్కరే తోయిబా: వార్తలు

CDS Anil Chauhan: పాక్ విజ్ఞప్తిని వెంటనే అంగీకరించలేదు.. సిందూర్ ఆపరేషన్‌పై సీడీఎస్ వెల్లడి

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్ కాల్పుల విరమణ కోరినప్పటికీ, భారత్ వెంటనే అంగీకరించలేదని భారత మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు.

Pakistan: పాక్‌లో 30 మంది లష్కరే సభ్యుల హత్య.. అంగీకరించిన లష్కరే నేత వీడియో వైరల్

పాకిస్థాన్'లో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన 30 మందికిపైగా సభ్యులు గత మూడు నుంచి నాలుగు సంవత్సరాల వ్యవధిలో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హత్యకు గురైనట్లు ఆ సంస్థ సీనియర్ నేత రిజ్వాన్ హనీఫ్ వెల్లడించాడు.

Saifullah Qasoori: ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే విధ్వంసమే.. ముస్లిం దేశాలకు లష్కరే నేత హెచ్చరిక

లష్కరే తోయిబా ఉప ప్రధాన నాయకుడు సైఫుల్లా కసూరి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి.

Pahalgam Terror Case: చెట్టు కింద భోజనం.. మధ్యాహ్నం కాల్పులు.. పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్‌ఐఏ సంచలన వివరాలు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్‌ఐఏ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Operation Sindoor:కేవలం 22నిమిషాల్లో ఉగ్రవాదుల కమాండ్ వ్యవస్థ ధ్వంసం.. 'ఆపరేషన్ సిందూర్' తొలి వార్షికోత్సవం ముందు ఆర్మీ కీలక పోస్ట్

భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' తొలి వార్షికోత్సవం సమీపిస్తున్న వేళ,ఆ ఆపరేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన అంశాలను సైన్యం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.

31 Mar 2026
నేపాల్

Delhi: దిల్లీ ఆలయాలు,రద్దీ ప్రాంతాలపై దాడుల కుట్ర.. లష్కరే ఉగ్రవాది రెక్కీ

భారత్‌లో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా (Lashkar-e-Taiba)కు చెందిన ఆపరేటివ్‌ షబ్బీర్ అహ్మద్ లోన్‌ను ఇటీవల దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

30 Mar 2026
దిల్లీ

Lashkar-e-Taiba: లష్కరే తోయిబా ఉగ్రవాది షబ్బీర్‌ అహ్మద్‌ లోన్‌ అరెస్ట్‌.. బంగ్లాదేశ్ కేంద్రంగా భారత్‌పై కుట్రలు

దేశ రాజధాని దిల్లీ సమీపంలో భారీ ఉగ్ర కుట్రకు సంబంధించి కీలక అరెస్ట్ జరిగింది.

Lashkar-e-Taiba: ఢిల్లీ,ఆగ్రా పై దాడులు చేస్తాం,భారత్‌ను ముక్కలు చేస్తాం.. లష్కరే ఉగ్రవాది హెచ్చరిక..

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ ఉగ్రవాదులపై పలు దాడులు జరిగాయి.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్ కుటుంబాన్ని భారత్ చంపేసింది.. జైషే ఉగ్రవాది..

కుటుంబ సభ్యుల్ని చంపితే ఎలా ఉంటుందో పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఇప్పుడు తెలిసి వస్తోంది.

06 Feb 2024
దిల్లీ

Delhi Police: ఢిల్లీలో అరెస్ట్ అయిన లష్కరే ఉగ్రవాది ఓ రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది: ఢిల్లీ పోలీస్

ఢిల్లీ పోలీసులు ఆదివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి రిటైర్డ్ ఆర్మీ సైనికుడు,నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) సభ్యుడు రియాజ్ అహ్మద్‌ను అరెస్టు చేశారు.

26/11 సూత్రధారి హఫీజ్ సయీద్ ప్రధాన అనుచరుడు కరాచీలో కాల్చివేత

పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) మోస్ట్ వాంటెడ్ నాయకుల్లో ఒకరైన ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్‌ను కరాచీలో హతమయ్యాడు.

రెండు ఉగ్రదాడులను చేధించిన జమ్ముకశ్మీర్ పోలీసులు.. ఐదుగురు లష్కర్ టెర్రరిస్టుల అరెస్ట్

జమ్ముకశ్మీర్‌లో కుల్గాం పోలీసులు రెండు టెర్రర్ మాడ్యూళ్లను చేధించారు. ఈ సందర్భంగా ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను అరెస్టు చేశారు.

జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్‌.. లష్కరే తోయిబా కమాండర్ హతం

జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ హతమయ్యాడు.

The Resistance Front: కశ్మీర్‌లో ఆర్మీకి సవాల్‌ విసురుతోన్న 'ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ' ఉగ్రవాద సంస్థ.. దాని చరిత్ర చూస్తే..

'ద రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ' ఉగ్రవాద సంస్థ కశ్మీర్ లోయలో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులకు పెను సవాల్‌గా మారింది. వరుస దాడులతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది.