జాంబియా: వార్తలు

Zambia: కలరాతో 600మంది మృతి.. భారత్ మానవతా సాయం

ఆఫ్రికా దేశం జాంబియాలో కలరా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కలరా మహమ్మారిని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది.