భారత్ మార్ట్: వార్తలు

PM Modi: యూఏఈలో భారత్‌ మార్ట్‌కు శంకుస్థాపన చేసిన ప్రధాని .. భారత్‌కు ఇది ఎందుకు ముఖ్యమో తెలుసా? 

ప్రధాని నరేంద్ర మోదీ, యూఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ బుధవారం భారత్ మార్ట్‌కు శంకుస్థాపన చేశారు.