NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / New Medical Colleges: ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
    తదుపరి వార్తా కథనం
    New Medical Colleges: ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
    ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

    New Medical Colleges: ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 11, 2024
    11:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం శుభవార్త తెలిపింది.

    కడప జిల్లాలోని పులివెందుల, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు 50 ఎంబీబీఎస్‌ సీట్లకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నుంచి అనుమతులు లభించాయి.

    ఈ కొత్త కళాశాలలతో రాష్ట్రంలో మెడికల్‌ సీట్లు మరింత పెరుగుతాయి.

    ఇప్పటికే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల లాంటి ప్రాంతాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు.

    జూన్‌ 2023లో NMC బృందాలు పులివెందుల, పాడేరు మెడికల్‌ కాలేజీలను పరిశీలించిన విషయం తెలిసిందే.

    Details

    50 సీట్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్

    వనరుల కొరత కారణంగా తొలి దశలో అనుమతులు రాలేదు.

    అయితే, రెండో విడతలో వర్చువల్‌ ఇన్‌స్పెక్షన్‌ అనంతరం NMC ఇన్‌స్పెక్టర్లు అక్కడ ఉన్న వసతులతో అండర్‌టేకింగ్ లేకుండానే కళాశాలలకు 50 సీట్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    పులివెందుల, పాడేరు మెడికల్ కాలేజీలతో పాటు, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలో ఉన్న కొత్త మెడికల్ కాలేజీలలో ప్రతి కాలేజీకి 150 సీట్లతో తరగతులు ప్రారంభించేందుకు గత ప్రభుత్వంలోనే కసరత్తులు మొదలయ్యాయి.

    Details

    సెప్టెంబర్ 16వరకు గడువు పొడగింపు

    వీటి అమలు వల్ల మరింత వైద్యవిద్య అందుబాటులోకి రానుంది.

    ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) 480 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

    సెప్టెంబర్‌ 9తో దరఖాస్తు గడువు ముగియగా, తాజాగా ఈ గడువును సెప్టెంబర్‌ 16వరకు పొడిగించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ఇండియా

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ఆంధ్రప్రదేశ్

    Metro Rail: విజయవాడ,విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టులపై సమీక్ష..ఈ రూట్‌లలోనే, ప్రభుత్వం కీలక ప్రకటన  మెట్రో రైలు
    AP Employees Transfers : ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు - మరో 15 రోజులు దాకా అవకాశం  భారతదేశం
    Chandra Babu: ఏపీలో భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష.. అప్రమత్తంగా ఉండాలని సూచన  చంద్రబాబు నాయుడు
    Guntur: గుంటూరు జిల్లాలో విషాద ఘటన.. కాల్వలో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి గుంటూరు జిల్లా

    ఇండియా

    Maharashtra: మహారాష్ట్రలోని పూణేలో విషాదం.. కుప్పకూలిన హెలికాప్టర్ మహారాష్ట్ర
    Kolkata Doctor Murder Case: నిందితుడికి జైల్లో మటన్ కర్రీ, రోటీ కోల్‌కతా
    Amit Shah : 2026 కల్లా నక్సల్స్‌ను అంతం చేస్తాం : అమిత్ షా అమిత్ షా
    Uttar Pradesh : యూపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం.. రెండుగా విడిపోయిన కిసాన్ ఎక్స్‌ప్రెస్ ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025