NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / BJP: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా.. రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన బీజేపీ 
    తదుపరి వార్తా కథనం
    BJP: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా.. రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన బీజేపీ 
    BJP: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా.. రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన బీజేపీ

    BJP: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా.. రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన బీజేపీ 

    వ్రాసిన వారు Stalin
    Jan 28, 2024
    09:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు, కో-ఇన్‌ఛార్జులను నియమించింది.

    ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు నడ్డా నియామక ఉత్తర్వులను జారీ చేశారు.

    బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇంచార్జ్‌గా, పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేను బిహార్, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కేరళ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. బిహార్ కో-ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను దీపక్ ప్రకాష్‌కు అప్పగిచారు.

    త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ హర్యానా ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు.

    సురేంద్ర సింగ్ నగర్ రాష్ట్ర కో-ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తారు. హిమాకల్ ప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌గా శ్రీకాంత్ శర్మ, రాష్ట్ర కో-ఇన్‌చార్జ్‌గా సంజయ్ టాండన్ వ్యవహరిస్తారు.

    లోక్‌సభ

    కర్ణాటక ఇన్‌ఛార్జ్‌గా రాధామోహన్ దాస్ అగర్వాల్

    జమ్ముకశ్మీర్‌కు తరుణ్‌ చుగ్‌, జార్ఖండ్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లుగా లక్ష్మీకాంత్‌ బాజ్‌పాయ్‌ నియమితులయ్యారు.

    కర్ణాటక ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా రాధామోహన్ దాస్ అగర్వాల్, కర్ణాటక కో-ఇన్‌చార్జ్‌గా సుధాకర్ రెడ్డి నియామకం అయ్యారు.

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా మంగళ్ పాండే, కో-ఇన్‌చార్జ్‌లుగా అమిత్ మాల్వియా, ఆశా లక్రా నియమితులయ్యారు.

    లక్షద్వీప్, తమిళనాడు ఎన్నికల ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అరవింద్ మీనన్‌కు అప్పగించారు.

    మధ్యప్రదేశ్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా మహేంద్ర సింగ్ ఉంటారు. సతీష్ ఉపాధ్యాయ్ మధ్యప్రదేశ్ కో-ఇన్‌చార్జ్‌గా వ్యవహరించనున్నారు.

    గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌తో పాటు పంజాబ్‌కు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. నరీందర్ సింగ్ పంజాబ్ కో-ఇన్‌చార్జ్‌గా ఉంటారు.

    బీజేపీ

    ఒడిశా ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా విజయపాల్‌ సింగ్‌ తోమర్‌

    అండమాన్, నికోబార్ దీవుల కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా సత్య కుమార్ వై, డామన్, డయ్యూ బాధ్యతలను పూర్ణేష్ మోదీకి అప్పగించారు. దుష్యంత్ పటేల్ డామన్, డయ్యూకు కో-ఇన్‌ఛార్జ్‌గా ఉంటారు.

    గోవాకు ఆశిష్ సూద్, లడఖ్‌కు తరుణ్ చుగ్‌ను పోల్ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.

    ఒడిశా ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా విజయపాల్‌ సింగ్‌ తోమర్‌, పుదుచ్చేరికి నిర్మల్‌ కుమార్‌ సురానా నియమితులయ్యారు. లతా ఉసెండిని ఒడిశా కో-ఇన్‌చార్జ్‌గా నియమించారు.

    దిలీప్ కుమార్ జైస్వాల్ సిక్కింకు, దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను ఉత్తరాఖండ్‌కు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను అప్పగించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    లోక్‌సభ
    ఎన్నికలు
    తాజా వార్తలు

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    బీజేపీ

    PM MODI HYDERABAD : ఇవాళ హైదరాబాద్కు ప్రధాని మోదీ.. ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ బహిరంగ సభ  నరేంద్ర మోదీ
    శత్రువులకు కూడా పురందేశ్వరి లాంటి కూతురు పుట్టకూడదు : విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి
    తెలంగాణ:వికాస్‌రావుకు టికెట్ ఇవ్వలేదని..  బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం తెలంగాణ
    పశ్చిమ బెంగాల్‌లో దారుణం.. చెట్టుకు వేలాడుతూ కనిపించిన బీజేపీ నేత శుభదీప్ మిశ్రా హత్య

    లోక్‌సభ

    నేడు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ.. మాట్లాడనున్న సోనియా గాంధీ  సోనియా గాంధీ
    మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎంఐఎం వ్యతిరేకం: ఒవైసీ ప్రకటన  మహిళా రిజర్వేషన్‌ బిల్లు
    లోక్‌సభలో బీజేపీ ఎంపీ అసభ్యకర పదజాలం.. షోకాజ్ నోటీస్ ఇచ్చిన స్పీకర్‌  బీజేపీ
    TMC ఎంపీ మహువా మొయిత్రాపై ఆరోపణలు.. ఎథిక్స్ కమిటీ పరిశీలనకు పంపించిన స్పీకర్ ఓంబిర్లా  ఓం బిర్లా

    ఎన్నికలు

    జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై క్లారిటీ ఇచ్చిన ఈసీఐ  జమ్ముకశ్మీర్
    BJP: రాజస్థాన్‌ బరిలో ఏడుగురు ఎంపీలు.. మాజీ సీఎంకి దక్కని చోటు  రాజస్థాన్
    ELECTION CODE : అమల్లోకి ఎన్నికల కోడ్.. రాజకీయ పార్టీలు ఇలాంటివన్నీ చేయకూడదు ఎన్నికల సంఘం
    TELANGANA CASH SEIZURE : కేవలం నాలుగు రోజుల్లోనే రూ.37.07 కోట్లు సీజ్ తెలంగాణ

    తాజా వార్తలు

    WPL-2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ పూర్తి షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 23న తొలి మ్యాచ్  ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    Import Duty: బంగారం, వెండి దిగుమతిపై భారీగా సుంకం పెంచిన కేంద్రం దిగుమతి సుంకం
    TSPSC chairman: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి? తెలంగాణ
    Maharashtra: మహారాష్ట్రలో పడవ ప్రమాదం.. ఒకరు మృతి.. ఐదుగురు గల్లంతు మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025