NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కావేరీ జలాల కోసం రాత్రంతా  కర్ణాటక రైతుల నిరసనలు 
    తదుపరి వార్తా కథనం
    కావేరీ జలాల కోసం రాత్రంతా  కర్ణాటక రైతుల నిరసనలు 
    కావేరీ జలాల కోసం రాత్రంతా కర్ణాటక రైతుల నిరసనలు

    కావేరీ జలాల కోసం రాత్రంతా  కర్ణాటక రైతుల నిరసనలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 31, 2023
    11:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలన్న ఆదేశాలను వ్యతిరేకిస్తూ కర్ణాటకలోని రైతులు రాత్రంతా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

    శ్రీరంగపట్నం సమీపంలోని మండ్యలో ఈ నిరసన ప్రారంభమైంది. 15 రోజుల పాటు తమిళనాడుకు 5000 క్యూసెక్కుల నీటిని కర్ణాటక విడుదల చేయాలనే కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ సిఫార్సుపై వారి రైతులు అభ్యంతరం తెలుపుతున్నారు.

    కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యే దర్శన్ పుట్టనయ్య రైతులకు మద్దతు ప్రకటించారు.కావేరీ జలాల సమస్యపై చర్చించేందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.

    నీటిని విడుదల చేసేలా కర్ణాటకను ఆదేశించాలంటూ తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సాధారణ రుతుపవనాలు నమోదవుతున్నాయని, కర్ణాటక అఫిడవిట్ దాఖలు చేసింది.

    Details 

    కావేరి జలాల కోసం దశాబ్దాలుగా వివాదం

    ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యమాట్లాడుతూ.. తమిళనాడుకు నీళ్లు ఇవ్వలేమని, తమ రిజర్వాయర్లు ఖాళీ అయితే తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని, ఆలా అయితే తమ రాష్ట్రానికి ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు.

    సమస్య పరిష్కారం కోసం ఢిల్లీ పయనమవుతున్నశివకుమార్ 3 వేల క్యూసెక్కులకు మించి ఇవ్వలేమని చెబుతున్నారు.

    కావేరీ జలాల కోసం రెండు దక్షిణాది రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది.

    1990లో కేంద్రం కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    తమిళనాడు

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    కర్ణాటక

    ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: రవాణా మంత్రి  బస్
    కర్ణాటకలో కుప్పకూలిన భారత వైమానిక దళానికి చెందిన ట్రైనర్ విమానం  ఐఏఎఫ్
    కన్నడిగులకు సిద్ధరామయ్య సర్కార్ శుభవార్త.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ కాంగ్రెస్
    కర్ణాటక: గృహ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్; మార్గదర్శకాలు విడుదల  విద్యుత్

    తమిళనాడు

    ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు ఎన్ఐఏ
    ఏఐఏడీఎంకే సురక్షితుల చేతుల్లో లేదు, పూర్వ వైభవాన్ని తీసుకొస్తా: శశికళ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకే
    Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్ అసెంబ్లీ ఎన్నికలు
    తమిళనాడు: బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి బీటలు; ఇరు పార్టీల మధ్య పెరిగిన దూరం! ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకే
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025