NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Constitution Debate: నేటి నుంచి లోక్‌సభలో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ 
    తదుపరి వార్తా కథనం
    Constitution Debate: నేటి నుంచి లోక్‌సభలో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ 
    నేటి నుంచి లోక్‌సభలో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ

    Constitution Debate: నేటి నుంచి లోక్‌సభలో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 13, 2024
    10:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత రాజ్యాంగం ఆమోదం పొందిన 75వ వసంతాన్ని జరుపుకుంటున్న సందర్భంలో పార్లమెంట్‌ లోని ఉభయ సభల్లో రెండు రోజులపాటు ప్రత్యేక చర్చ జరగనుంది.

    ఈ చర్చలో భాగంగా, లోక్‌సభలో శుక్రవారం ఉదయం జీరో అవర్‌ ముగిసిన అనంతరం రాజ్యాంగంపై చర్చ ప్రారంభం అవుతుంది.

    రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ చర్చను ప్రారంభించనున్నారు.

    ఈ చర్చ శనివారం వరకు కొనసాగించనుంది, ఇందులో సభ్యులు రాజ్యాంగంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.

    చర్చ ముగింపు సందర్భంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు.

    వివరాలు 

    రాజ్యసభలో కూడా రాజ్యాంగంపై చర్చ 

    అదే విధంగా, రాజ్యసభలో కూడా రాజ్యాంగంపై రెండు రోజులపాటు ప్రత్యేక చర్చ జరగనుంది.

    ఈ చర్చ 16, 17 తేదీల్లో జరగబోతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం చర్చను ప్రారంభిస్తారు.

    17వ తేదీన, అంటే మంగళవారం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ చర్చపై ప్రసంగించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్

    తాజా

    SRH vs KKR: కోల్‌కతా ఘోర ఓటమి.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్
    Sunrisers Hyderabad: ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన హైద‌రాబాద్.. అత్య‌ధిక స్కోర్ల జాబితా ఆరంజ్ ఆర్మీదే! సన్ రైజర్స్ హైదరాబాద్
    Kakani Govardhan: క్వార్ట్జ్‌ అక్రమాల కేసు.. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అరెస్టు కాకాణి గోవర్ధన్ రెడ్డి
    GT vs CSK : గుజరాత్ ఓటమి.. చివరి మ్యాచును విజయంతో ముగించిన సీఎస్కే చైన్నై సూపర్ కింగ్స్

    పార్లమెంట్

    PM Modi: పార్లమెంటు భద్రతా లోపంపై మొదటిసారి స్పందించిన మోదీ.. ఏమన్నారంటే?  నరేంద్ర మోదీ
    MPs suspended: లోక్‌సభలో మరో 49 మంది ఎంపీలు సస్పెండ్.. మొత్తం 141 మందిపై సస్పెన్షన్ వేటు లోక్‌సభ
    Mp's Suspension : ఎంపీల సస్పెన్షన్‌పై పాదయాత్ర.. ప్లకార్డులతో హోరెత్తిస్తోన్న ప్రతిపక్ష నేతలు లోక్‌సభ
    MPs suspended: లోక్‌సభ నుంచి మరో ముగ్గురు ఎంపీలు సస్పెండ్.. 146కు చేరిన సంఖ్య  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025