NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kashmir: కశ్మీర్‌కు మునుపటిలా పర్యాటకులు వచ్చేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది: రామ్మోహన్‌నాయుడు 
    తదుపరి వార్తా కథనం
    Kashmir: కశ్మీర్‌కు మునుపటిలా పర్యాటకులు వచ్చేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది: రామ్మోహన్‌నాయుడు 
    కశ్మీర్‌కు మునుపటిలా పర్యాటకులు వచ్చేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది

    Kashmir: కశ్మీర్‌కు మునుపటిలా పర్యాటకులు వచ్చేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది: రామ్మోహన్‌నాయుడు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 16, 2025
    02:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కశ్మీర్‌ లో మునుపటిలా పర్యాటకులు తిరిగి రాగలిగే పరిస్థితిని కల్పించేందుకు ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు చేపడుతోందని పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

    ఇటీవల పహల్గాం ప్రాంతంలో జరిగిన దాడి కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో, గురువారం ఆయన శ్రీనగర్‌ చేరుకున్నారు.

    ఈ సందర్భంగా శ్రీనగర్‌, జమ్మూ విమానాశ్రయాలలో భద్రతా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.

    పాకిస్థాన్‌తో జరిగిన ఘర్షణల తర్వాత తాత్కాలికంగా మూసివేయబడిన విమానాశ్రయాల్లో ఈ రెండు కూడా ఉండటం గమనార్హం.

    వివరాలు 

    పర్యాటక రంగానికి మునుపటి వాతావరణం

    నాయుడు మొదట శ్రీనగర్‌ విమానాశ్రయాన్ని సందర్శించి అక్కడి భద్రతా సిబ్బందితో మాట్లాడారు.

    అనంతరం ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధి గురించి పరిశీలించారు.

    తర్వాత ఆయన లాల్‌చౌక్‌, జమ్మూ విమానాశ్రయాలను కూడా సందర్శించారు.

    పోలో వ్యూ మార్కెట్‌లో స్థానిక ప్రజలతో కలిసి మాట్లాడారు.

    ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి, పర్యాటక రంగానికి మునుపటి వాతావరణం మళ్లీ తీసుకురావాల్సిన అవసరం ఎంతగానో ఉందని అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కింజరాపు రామ్మోహన్ నాయుడు

    తాజా

    Kashmir: కశ్మీర్‌కు మునుపటిలా పర్యాటకులు వచ్చేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది: రామ్మోహన్‌నాయుడు  కింజరాపు రామ్మోహన్ నాయుడు
    IPL 2025: స్టార్క్‌ ఔట్‌.. హేజిల్‌వుడ్‌ ఇన్‌! దిల్లీకి ఎదురుదెబ్బ, ఆర్సీబీకి ఊరట  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Zomato Gold and Swiggy One: జొమాటో-స్విగ్గీ కస్టమర్లకు భారీ షాక్.. వారికీ ఆర్డర్లపై కొత్త సర్‌ఛార్జ్ ఫిక్స్.. జొమాటో
    Mango Chutney: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆమ్ చట్నీ.. మీరూ ఓసారి ట్రై చేయండి లేకపోతే మిస్‌యిపోతారు!తయారీ విధానం ఇదిగో.. వంటగది

    కింజరాపు రామ్మోహన్ నాయుడు

    Bharatiya Vayuyan Vidheyak 2024: బ్రిటిష్ కాలం నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో కొత్త ఏవియేషన్ బిల్లు  కేంద్ర పౌర విమానయాన శాఖ
    Rammohan Naidu: రాజమహేంద్రవరం నుండి దిల్లీకి త్వరలోనే సర్వీసు: రామ్మోహన్‌ నాయుడు రాజమహేంద్రవరం
    Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడి పేరు  విజయనగరం
    Hoax calls: భద్రతలో రాజీ పడేదేలే.. బాంబు బెదిరింపులపై రామ్మోహన్ నాయుడు సీరియస్ బాంబు బెదిరింపు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025