NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పీయూష్ గోయల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు.. క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష కూటమి డిమాండ్
    తదుపరి వార్తా కథనం
    పీయూష్ గోయల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు.. క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష కూటమి డిమాండ్
    కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు

    పీయూష్ గోయల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు.. క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష కూటమి డిమాండ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 08, 2023
    06:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై ఇండియా కూటమికి చెందిన ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసును మంగళవారం అందించారు.

    కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విపక్ష ఎంపీలనుద్ధేశించి దేశ ద్రోహులుగా అభివర్ణించినందుకు మంగళవారం ఇండియా కూటమికి చెందిన ఎంపీలు రాజ్యసభలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.

    ఈ వ్యాఖ్యలకు ఉపసంహరించుకొని వెంటనే పీయూష్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ డిమాండ్ చేశారు.

    రాజ్యసభలో ఇవాళ మధ్యాహ్నం విపక్షాలను ద్రోహులుగా పీయూష్ గోయల్ వ్యాఖ్యానించినట్టుగా జైరాం రమేష్ పేర్కొన్నారు. పీయూష్ వ్యాఖ్యలపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసినట్టుగా ట్విట్టర్ వేదికగా జైరామ్ రమేష్ వెల్లడించారు.

    Details

    మూడుసార్లు వాయిదా పడ్డ రాజ్యసభ

    మణిపూర్ పై తక్షణ చర్చకు మోదీ ప్రభుత్వం నిరాకరిస్తోందని, ప్రతిపక్ష నాయకులపై పీయూష్ గోయ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పడానికి కూడా నిరాకరిస్తున్నారని జైరాం రమేష్ ట్విట్ చేశారు.

    అంతకుముందు కాంగ్రెస్, సంకీర్ణ పార్టీలు చైనా మీడియాకు మద్దతునిస్తూ, కుట్ర పన్నుతున్నాయని పీయూష్ గోయల్ ఆరోపించారు.

    కమ్యూనిస్ట్ పార్టీకి, చైనాకు రాహుల్ గాంధీకి ఏం సంబంధమో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

    ఇవాళ ఉదయం నుండి రాజ్యసభ మూడుసార్లు వాయిదా పడింది. సభ్యులను పదే పదే తమ స్థానాల్లో కూర్చోవాలని రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్‌కర్ కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజ్యసభ
    కాంగ్రెస్
    పీయూష్ గోయెల్‌

    తాజా

    Kawasaki Versys-X 300: భారత్‌లో 2025 కవాసాకి వెర్సిస్-ఎక్స్ 300 లాంచ్.. అడ్వెంచర్ బైక్ ! ఆటో మొబైల్
    Bomb Threat: పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు పంజాబ్
    Prashant Varma: కొత్త బిజినెస్‌లోకి ఎంట‌ర్ అయిన ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ.. హనుమాన్ జ‌యంతి కానుక‌గా లిమిటెడ్ ఎడిషన్ హను-మాన్
    Supreme Court:'ఈడీ అన్ని పరిమితులను దాటుతోంది'..తమిళనాడు మద్యం కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే  సుప్రీంకోర్టు

    రాజ్యసభ

    అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా లోక్‌సభ
    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    కాంగ్రెస్

    ఛత్తీస్‌గఢ్‌ లో ఎన్నికల వేళ డిప్యూటీ సీఎంగా టీఎస్‌ సింగ్‌ నియామకం   ఛత్తీస్‌గఢ్
    ఇరకాటంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహన్.. 50 శాతం కమిషన్ ఫోన్ పే చేయాలంటూ వాల్ పోస్టర్లు మధ్యప్రదేశ్
    కేజీఎఫ్ కాపీ రైట్ కేసులో రాహుల్ గాంధీకి హైకోర్టు షాక్.. పిటిషన్ కొట్టివేత రాహుల్ గాంధీ
    రాజస్థాన్‌లో కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. ఎన్నికల నోటిఫికేషన్ ముందే అభ్యర్థుల ప్రకటన! రాజస్థాన్

    పీయూష్ గోయెల్‌

    సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్‌‌ను ప్రారంభించనున్న భారత్  బ్రిక్స్ సమ్మిట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025