NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలుగు ప్రజలకు తీపి కబురు... 2 సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు ఆమోదం
    తెలుగు ప్రజలకు తీపి కబురు... 2 సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు ఆమోదం
    భారతదేశం

    తెలుగు ప్రజలకు తీపి కబురు... 2 సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు ఆమోదం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    ద్వారా సవరించబడింది Sirish Praharaju
    June 01, 2023 | 05:24 pm 1 నిమి చదవండి
    తెలుగు ప్రజలకు తీపి కబురు... 2 సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు ఆమోదం
    2 సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు రైల్వే బోర్డు ఆమోదం

    తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 2 సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు అంగీకరించింది. ఈ మేరకు 6 నెలల్లో సర్వే పూర్తి చేయాలని నిర్ణయించింది. సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన సాంకేతికత అవకాశాలను సర్వే ద్వారా నిర్ణయించనున్నారు. ఏపీలోని విశాఖ - విజయవాడ - తెలంగాణలోని శంషాబాద్ కు మొదటి రైలు కేటాయించగా, మరోటి విశాఖపట్నం - విజయవాడ - కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్ కోసం సర్వేకు రైల్వే బోర్డు అంగీకార తెలిపింది. ఈ మేరకు అధికారికంగా సౌత్ సెంట్రల్ రైల్వేకు లేఖ రాసింది.

     తెలుగు ప్రజలకు ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు

    కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలుమార్లు రైల్వేశాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ తో మాట్లాడి ఎట్టకేలకు ఒప్పించారు. 942 కిలోమీటర్ల మార్గంలో గరిష్టంగా 220 కిమీ వేగంతో ప్రయాణించేలా ట్రాక్ నిర్మాణం కోసం 6 నెలల్లో సర్వే పూర్తి చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఇప్పటికే కొత్త రైల్వేలైన్లు, స్టేషన్ల అభివృద్ధి సహా డబ్లింగ్, ట్రిప్లింగ్ లైన్లు, వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను కేంద్రం అందించింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    రైల్వే శాఖ మంత్రి

    రైల్వే శాఖ మంత్రి

    విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్ వరకు పొడిగింపు  విశాఖపట్టణం
    17వ తేదీ నుంచి 16కోచ్‌లతో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ పరుగులు; టైమింగ్స్ కూడా మార్పు  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    భారతీయ రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం; ఏడాదిలో 25శాతం వృద్ధి నమోదు  వృద్ధి రేటు
    సూపర్ బామ్మ! 70ఏళ్ల వృద్ధురాలి ఆలోచన భారీ రైలు ప్రమాదాన్ని నివారించింది; అదెలాగో తెలుసుకోండి కర్ణాటక
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023