NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలుగు ప్రజలకు తీపి కబురు... 2 సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు ఆమోదం
    తదుపరి వార్తా కథనం
    తెలుగు ప్రజలకు తీపి కబురు... 2 సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు ఆమోదం
    2 సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు రైల్వే బోర్డు ఆమోదం

    తెలుగు ప్రజలకు తీపి కబురు... 2 సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు ఆమోదం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    ద్వారా సవరించబడింది Sirish Praharaju
    Jun 01, 2023
    05:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 2 సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు అంగీకరించింది.

    ఈ మేరకు 6 నెలల్లో సర్వే పూర్తి చేయాలని నిర్ణయించింది. సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన సాంకేతికత అవకాశాలను సర్వే ద్వారా నిర్ణయించనున్నారు.

    ఏపీలోని విశాఖ - విజయవాడ - తెలంగాణలోని శంషాబాద్ కు మొదటి రైలు కేటాయించగా, మరోటి విశాఖపట్నం - విజయవాడ - కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్ కోసం సర్వేకు రైల్వే బోర్డు అంగీకార తెలిపింది.

    ఈ మేరకు అధికారికంగా సౌత్ సెంట్రల్ రైల్వేకు లేఖ రాసింది.

    Details 

     తెలుగు ప్రజలకు ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు

    కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలుమార్లు రైల్వేశాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ తో మాట్లాడి ఎట్టకేలకు ఒప్పించారు.

    942 కిలోమీటర్ల మార్గంలో గరిష్టంగా 220 కిమీ వేగంతో ప్రయాణించేలా ట్రాక్ నిర్మాణం కోసం 6 నెలల్లో సర్వే పూర్తి చేయనున్నారు.

    తెలుగు రాష్ట్రాలకు ఇప్పటికే కొత్త రైల్వేలైన్లు, స్టేషన్ల అభివృద్ధి సహా డబ్లింగ్, ట్రిప్లింగ్ లైన్లు, వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను కేంద్రం అందించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైల్వే శాఖ మంత్రి

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    రైల్వే శాఖ మంత్రి

    సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం భారతదేశం
    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025