NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Monsoon: రైతులకు ఊరట.. కేరళని తాకిన రుతుపవనాలు
    తదుపరి వార్తా కథనం
    Monsoon: రైతులకు ఊరట.. కేరళని తాకిన రుతుపవనాలు
    రైతులకు ఊరట.. కేరళకు తాకిన రుతుపవనాలు!

    Monsoon: రైతులకు ఊరట.. కేరళని తాకిన రుతుపవనాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 24, 2025
    02:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాది రుతు పవనాలు ముందుగానే భారత దేశాన్ని తాకాయి. కొద్దిసేపటి క్రితమే నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.

    దీంతో రాష్ట్రంలో విస్తృత వర్షపాతం మొదలైంది. ఈ ప్రకటనతో రైతుల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.

    ఇక రాబోయే రెండు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి కూడా ప్రవేశించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

    ఇది 16 ఏళ్ల తర్వాత జరిగిన అరుదైన పరిణామం. 2009లో మే 23న కేరళలో రుతుపవనాలు ప్రవేశించగా, ఇప్పుడూ మే 23కే వర్షాలు మొదలవడం గమనార్హం.

    సాధారణంగా రుతుపవనాలు జూన్ 1వ తేదీన కేరళను తాకుతుంటాయి.

    Details

    మనంఅ

    ఇక రుతుపవనాల అత్యంత ఆలస్య ప్రవేశం 1972లో జూన్ 18న నమోదైంది. 2016లో 25 ఏళ్లలో అత్యంత ఆలస్యంగా జూన్ 9న రుతుపవనాలు కేరళను తాకాయి. ఇప్పటికే రోహిణి కార్తె సమయం ప్రారంభమవుతున్నా, ఎండలు భగ్గుమనే పరిస్థితి కనిపించడం లేదు. సాధారణంగా మే 25 నుంచి జూన్ 8 వరకు ఉండే రోహిణి కాలంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయి. ఈ సారి ఆ ఉష్ణత తీవ్రత కనిపించకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, మే 29 వరకు కేరళతో పాటు తీరప్రాంత కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా రాబోయే ఐదు రోజుల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

    Details

    ఎనిమిది రోజుల ముందుగానే ప్రారంభం

    ఈసారి మాత్రం ఎనిమిది రోజుల ముందుగానే ప్రారంభమయ్యాయి. ఐఎండీ ప్రకారం, 1918లో మే 11న రుతుపవనాలు తొలిసారిగా అత్యంత ముందుగా వచ్చాయి.

    ఇక రుతుపవనాల అత్యంత ఆలస్య ప్రవేశం 1972లో జూన్ 18న నమోదైంది. 2016లో 25 ఏళ్లలో అత్యంత ఆలస్యంగా జూన్ 9న రుతుపవనాలు కేరళను తాకాయి.

    ఇప్పటికే రోహిణి కార్తె సమయం ప్రారంభమవుతున్నా, ఎండలు భగ్గుమనే పరిస్థితి కనిపించడం లేదు. సాధారణంగా మే 25 నుంచి జూన్ 8 వరకు ఉండే రోహిణి కాలంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయి.

    ఈ సారి ఆ ఉష్ణత తీవ్రత కనిపించకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

    Details

    కర్ణాటక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

    వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, మే 29 వరకు కేరళతో పాటు తీరప్రాంత కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

    గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచించారు.

    తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా రాబోయే ఐదు రోజుల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారత వాతావరణ శాఖ
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ

    తాజా

    Suzuki e-Access: సుజుకీ ఇ-యాక్సెస్‌ స్కూటర్‌ మార్కెట్లోకి రాకకు సిద్ధం ఆటో మొబైల్
    Monsoon: రైతులకు ఊరట.. కేరళని తాకిన రుతుపవనాలు భారత వాతావరణ శాఖ
    Kidambi Srikanth: జపాన్ ఆటగాడిపై గెలిచిన శ్రీకాంత్.. ఫైనల్‌కు చేరుకున్న స్టార్ షట్లర్ బ్యాడ్మింటన్
    Theatres bandh: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్.. క్లారిటీ ఇచ్చిన ఫిల్మ్ ఛాంబర్ టాలీవుడ్

    భారత వాతావరణ శాఖ

    Telangana Weather: వర్షాల్లేవు.. నవంబర్ మండనున్న వరకు ఎండలు  తెలంగాణ
    IMD Alert: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ రాష్ట్రాలకు హెచ్చరీకలు జారీ గుజరాత్
    Rains: దేశవ్యాప్తంగా సాధారణం కంటే 7శాతం అధిక వర్షపాతం నమోదు ఇండియా
    Weather Report : అల్పపీడనం ప్రభావం.. ఏపీలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    Andhrapradesh: కౌలు రైతులకూ 'అన్నదాత సుఖీభవ'.. 20వ తేదీలోగా అర్హుల జాబితాలు సిద్ధం చేయాలన్న ప్రభుత్వం  భారతదేశం
    AP Rains: గాలివాన బీభత్సం.. ఏడుగురు మృతి.. వందల ఎకరాల పంట నష్టం భారీ వర్షాలు
    Kolusu Parthasarathy: లబ్ధిదారులకు ఇబ్బంది రాకుండా పింఛన్లు పంపిణీ  భారతదేశం
    Maternity Leave: మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. మెటర్నిటీ లీవ్స్‌ పెంచుతూ నిర్ణయం  భారతదేశం

    తెలంగాణ

    Kishan Reddy : తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ.. లక్ష కోట్లతో ఐదు కారిడార్ ప్రాజెక్టులు కిషన్ రెడ్డి
    Heatwaves: 13 జిల్లాల్లో వడగాలుల ముప్పు.. జూన్ వరకు జాగ్రత్త హైదరాబాద్
    Justice Girija Priya Darsini: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత హైకోర్టు
    Telangana: రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు.. కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025