NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నేడు దిల్లీకి మంత్రి కేటీఆర్.. పెండింగ్ ప్రాజెక్టుల కోసం అమిత్ షాతో కీలక భేటీ 
    తదుపరి వార్తా కథనం
    నేడు దిల్లీకి మంత్రి కేటీఆర్.. పెండింగ్ ప్రాజెక్టుల కోసం అమిత్ షాతో కీలక భేటీ 
    నేడు దిల్లీకి మంత్రి కేటీఆర్

    నేడు దిల్లీకి మంత్రి కేటీఆర్.. పెండింగ్ ప్రాజెక్టుల కోసం అమిత్ షాతో కీలక భేటీ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 23, 2023
    11:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఇవాళ దిల్లీకి వెళ్లనున్నారు.

    2 రోజుల పాటు మంత్రి కేటీఆర్ దేశ రాజధానిలోనే మకాం వేయనున్నారు. ఈ క్రమంలోనే పలువురు కేంద్రమంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు.ఇదే సందర్భంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా కేటీఆర్ భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

    గత కొంతకాలంగా తెలంగాణలో భాజపా, బీఆర్ఎస్ ఉప్పు నిప్పుగా ఉంటున్నాయి. గతంలోనూ కేటీఆర్ దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కలిశారు. కానీ అమిత్‌ షాతో భేటీ జరగలేదు.

    చాలా రోజులకు జరుగుతున్న ఈ భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

    DETAILS

    రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులు, సహకారం కోసమే మంత్రి కేటీఆర్ దిల్లీ పర్యటన

    రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర సహకారాన్ని అడిగేందుకే దిల్లీ పర్యటన చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సమావేశంలో రాజకీయ వ్యవహారాలు సైతం చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

    పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి ప్రాజెక్టులకు సాయం కోరేందుకే షాతో భేటీ అని పార్టీ వర్గాలు అంటున్నాయి.

    హైదరాబాద్ రసూల్‌పుర వద్ద చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు, కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్న భూములు అడ్డంకిగా మారుతున్న క్రమంలో సమస్య పరిష్కారం కోసమే షాతో భేటీ అవుతున్నారని వెల్లడించాయి.

    స్కై వేల నిర్మాణం కోసం కంటోన్మెంట్‌ భూముల వ్యవహారంపై ఆ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌నూ కలిసే అవకాశం ఉంది. వరంగల్‌ ఎయిర్‌ పోర్ట్‌ సహా మెట్రో విస్తరణ అంశంపై పలువురు కేంద్రమంత్రులతోనూ కేటీఆర్ భేటీ కానున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    అమిత్ షా
    దిల్లీ

    తాజా

    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ
    Ponguru Narayana: రెవెన్యూ రికార్డుల అమలు,భూవివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం: నారాయణ  ఆంధ్రప్రదేశ్
    Turkey: తుర్కియే సంస్థపై భారత్‌ ప్రతీకారం.. 10శాతానికి పతనమైన సెలెబీ ప్రపంచం
    Kannappa: 'కన్నప్ప' ఫైనల్ చాప్టర్.. కామిక్ బుక్ చివరి అధ్యాయం రిలీజ్ కన్నప్ప

    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ సత్య నాదెళ్ల
    తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుకండి: కేటీఆర్ తెలంగాణ
    కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు హైదరాబాద్
    హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అమెజాన్‌

    అమిత్ షా

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ త్రిపుర
    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ

    దిల్లీ

    దిల్లీ హత్య కేసులో ట్విస్ట్; ప్రియుడిని బొమ్మ తుపాకీతో బెదిరించిన బాలిక హత్య
    దిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టేడయంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా‌  మనీష్ సిసోడియా
    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం  రాజస్థాన్
    పైలట్లకు 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్ బంపర్ ఆఫర్; అదనంగా రూ.1లక్ష వేనతం  విమానం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025