NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mount Elbrus: యూరప్‌లోని ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన సౌదీ అరేబియాకు చెందిన తెలుగు ఎన్నారై 
    తదుపరి వార్తా కథనం
    Mount Elbrus: యూరప్‌లోని ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన సౌదీ అరేబియాకు చెందిన తెలుగు ఎన్నారై 
    యూరప్‌లోని ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన సౌదీ అరేబియాకు చెందిన తెలుగు ఎన్నారై

    Mount Elbrus: యూరప్‌లోని ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన సౌదీ అరేబియాకు చెందిన తెలుగు ఎన్నారై 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 23, 2024
    11:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్‌(Mount Elbrus) పర్వతాన్ని ఆంధ్రప్రదేశ్ కి చెందిన తెలుగు యువతి అధిరోహించింది.

    ప్రస్తుతం సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అన్నపూర్ణ, సోమవారం రష్యాలో ఉన్న యూరప్‌లోని ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్బ్రస్‌ను అధిరోహించింది.

    వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిలోని కొత్తూరు వైఎస్సార్‌ సెంటర్‌లో నివాసముంటూ ఉద్యోగ రీత్యా సౌదీ అరేబియాలో ఉంటున్న కొండపు మహేష్‌రెడ్డి భార్య కొండపు అన్నపూర్ణ ఆగష్టు 19వ తేదీన ఎల్బ్రస్‌ పర్వతాన్ని అధిరోహించి భారత జాతీయ జెండాను ఎగురవేసింది.

    14వ తేదీ మొదటి క్యాంప్‌ ట్రెక్సాల్‌ 2000 మీటర్లు, రెండవ క్యాంప్‌లో 3857 మీటర్లు, 16,17,18,19 తేదీలలో 4,200 మీటర్లు, 19వ తేదీ ఉదయం 7.54లకు మొత్తం 5,642 మీటర్లు(18510 అడుగుల ఎత్తు) పర్వతాన్ని అధిరోహించారు.

    వివరాలు 

    కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అన్నపూర్ణ

    అన్నపూర్ణ తండ్రి బండారు శ్రీరామచంద్రరావు(లేటు),తల్లి వెంకటేశ్వరమ్మ ప్రోత్సాహంతో ఎంఎస్‌సీ(బయోటెక్‌),B.ed పూర్తి చేసి ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్

    ఆంధ్రప్రదేశ్

    Branded liquor: అందుబాటులో బ్రాండెడ్ మద్యం.. ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీకి బిగుస్తున్న ఉచ్చు,ఇంట్లో సోదాలు భారతదేశం
    NDA meet : చంద్రబాబు పట్టాభిషేకానికి రంగం సిద్ధం.. తరలి రానున్న అగ్రనేతలు చంద్రబాబు నాయుడు
    Chandrababu Naidu: ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబును ఎనుకున్న ఎన్డీయే కూటమి  భారతదేశం
    Andhrapradesh: చంద్రబాబు నాయుడును ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్  గవర్నర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025