NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / WTC ఫైనల్ : జట్టులో లేకపోవడం బాధనిపించింది.. ఎవరిని ఆడించాలో మేనేజ్‌మెంట్ కి తెలుసు : అశ్విన్
    తదుపరి వార్తా కథనం
    WTC ఫైనల్ : జట్టులో లేకపోవడం బాధనిపించింది.. ఎవరిని ఆడించాలో మేనేజ్‌మెంట్ కి తెలుసు : అశ్విన్
    టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్

    WTC ఫైనల్ : జట్టులో లేకపోవడం బాధనిపించింది.. ఎవరిని ఆడించాలో మేనేజ్‌మెంట్ కి తెలుసు : అశ్విన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 16, 2023
    02:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మొదట నుంచి జట్టు ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోకపోవడం సరైన నిర్ణయం కాదనే వాదనలు వినిపించాయి.

    టీమిండియా విజయాల్లో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. అలాంటి అతడిని కాదని ఏకైక స్పిన్నర్ రవీంద్ర జడేజా వైపు టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపింది. నలుగురు పేసర్లతో టీమిండియా బరిలోకి దిగడంతో అశ్విన్ కు చోటు లభించలేదు.

    తాజాగా ఈ వ్యవహారంపై అశ్విన్ స్పందించాడు. మ్యాచుకు ముందే తనను పక్కన పెట్టే విషయం తనకు తెలుసని, అయితే జట్టులో ఉంటే బాగుండేదని, టీమిండియా ఓడిపోవడం మాత్రం తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు.

    Details

    విమర్శలను పట్టించుకోను : అశ్విన్

    వరుసగా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్లోకి అడుగుపెట్టడం అద్భుతమని, తాను ఫైనల్ మ్యాచులో ఆడి ఉంటే బాగుండేదని, గత డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తాను నాలుగు వికెట్లు తీశానని 2018-19 సీజన్ నుంచి విదేశాల్లోనూ ఎక్కువగా వికెట్లు తీశానని రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నారు.

    టెస్టుల్లో ఎప్పుడైనా సరే నాలుగో ఇన్నింగ్స్ చాలా కీలకమని, అయితే స్పిన్నర్లను తట్టుకోవడం కష్టమని, ముఖ్యంగా ఓవల్ మైదానంలో నలుగురు పేసర్లతో బరిలోకి దిగాలని మేనేజ్ మెంట్ నిర్ణయించిందని, దీంతో ఏకైక స్పిన్నర్ గా జడేనాను తీసుకున్నారు.

    బయటి నుంచే విమర్శలను పట్టించుకోనని, ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారనే దానిపై ఆలోచించేంత స్టేజ్ లో తన కెరీర్ లేదని, ఎవరూ తనను జడ్జ్ చేసినా తనకు అనవసరమని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రవిచంద్రన్ అశ్విన్
    టీమిండియా

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    రవిచంద్రన్ అశ్విన్

    పాక్ క్రికెట్ బోర్డు వ్యాఖ్యలపై రవిచంద్రన్ అశ్విన్ సీరియస్ క్రికెట్
    టెస్టులో చరిత్రను తిరగరాసిన రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్
    ఆస్ట్రేలియాకు వణుకు పుట్టించి, రికార్డులను సృష్టించిన అశ్విన్ క్రికెట్
    బౌలర్ల జాబితాలో రికార్డు సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్

    టీమిండియా

    పాకిస్థాన్ తో అక్టోబర్ 15న తలపడనున్న టీమిండియా  క్రికెట్
    ఆసియా కప్ ను బహిష్కరిస్తాం.. ఏసీసీకి పాక్ బోర్డు బెదిరింపులు పాకిస్థాన్
    పాకిస్థాన్‌లో ఆడితే ఓడిపోతామన్న భయం ఇండియాకు ఉంది : పీసీబీ ఛీఫ్  పాకిస్థాన్
    ఆ సెంచరీ కోసం రెండేళ్లుగా ఏడ్చానా అనిపించింది : విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025