NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఉగ్రవాదాన్ని ఆపేవరకు పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవు : అనురాగ్ ఠాకూర్
    తదుపరి వార్తా కథనం
    ఉగ్రవాదాన్ని ఆపేవరకు పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవు : అనురాగ్ ఠాకూర్
    ఉగ్రవాదాన్ని ఆపేవరకు పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవు : అనురాగ్ ఠాకూర్

    ఉగ్రవాదాన్ని ఆపేవరకు పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవు : అనురాగ్ ఠాకూర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 15, 2023
    05:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒకప్పుడు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకించేవారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు.

    కానీ ఇప్పుడు ఆ ఆసక్తి క్రమంగా తగ్గిపోయింది. దీనికి కారణం ఇరు జట్ల మధ్య మ్యాచులు జరగకపోవడేనని చెప్పొచ్చు.

    తాజాగా ఆసియా కప్‌లోనూ భారత్ ఆడే మ్యాచులు ఆతిథ్యం దేశం పాకిస్థాన్‌లో కాకుండా తటస్థ వేదికైన శ్రీలంకలో ఆడుతోంది.

    తాజాగా పాకిస్థాన్ క్రికెట్ పై భారత ప్రభుత్వం కీలక వ్యాఖ్యలను చేసింది. ఉగ్రవాదాన్ని ఆపేవరకూ పాకిస్థాన్ క్రికెట్ తో ఎటువంటి క్రీడా కార్యక్రమాలు ఉండవని స్పష్టం చేసింది.

    Details

    ఉగ్రమూకలపై కఠినంగా వ్యవహరించాలి

    ఇటీవల ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్ పోలీస్ కి చెందిన ఆర్మీ కల్నల్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరణించిన తర్వాత భారత్ పాక్ క్రికెట్ మ్యాచులపై మరోసారి దేశంలో చర్చ మొదలైంది.

    ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ అరికట్టేవరకు భారత్- పాక్‌ల మధ్య దైపాక్షిక క్రికెట్ మ్యాచులు ఉండవని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.

    ఈ అంశంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ ఉండవని, ఉగ్రమూకలపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

    అక్టోబరులో జరగనున్న వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా అక్టోబరు 14న పాక్‌తో భారత్‌ తలపడుతున్న విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్మూ
    అనురాగ్ సింగ్ ఠాకూర్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    జమ్మూ

    కేంద్ర కీలక నిర్ణయం.. 14 మొబైల్ యాప్స్ ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం
    జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి  శ్రీనగర్
    కశ్మీర్ సరిహద్దులో బెలూన్ కలకలం.. పాకిస్థాన్ పైనే అనుమానం  భారతదేశం
    Ladakh : పాక్ వైపు నుంచి 200 మంది ఉగ్రవాదులు చొరబాటు కోసం వేచి ఉన్నారు: నార్తన్‌ కమాండ్‌ చీఫ్‌ ఇండియా

    అనురాగ్ సింగ్ ఠాకూర్

    అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్ల సమావేశం, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్ స్పోర్ట్స్
    డబ్ల్యూఎఫ్‌ఐ వివాదం: విచారణ పూర్తయ్యే వరకు బ్రిజ్ భూషణ్ పదవిలో ఉండరు: అనురాగ్ ఠాకూర్ రెజ్లింగ్
    వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్; 10శాతం తగ్గనున్న వంటగ్యాస్ ధరలు గ్యాస్
    రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్  రెజ్లింగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025