G-7 శిఖరాగ్ర సమావేశం: వార్తలు

G7 Summit: మానవ రవాణా,AI,శక్తి ,వాతావరణ మార్పులపై మోడీతో పలు దేశాధినేతల చర్చలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఇటలీలోని అపులియా ప్రాంతంలో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు.

G7 Summit: సదస్సులో పలు దేశాల అధినేతలతో మోదీ చర్చ

ఇటలీలో జీ7 సదస్సు ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెల్లవారుజామున న్యూఢిల్లీకి బయలుదేరారు.

#NewsBytesExplainer: ప్రధాని మోదీ పాల్గొనే జీ-7 సదస్సు ఏమిటి, ఏయే అంశాలపై చర్చిస్తారు?

జూన్ 13 నుంచి 15 వరకు జరగనున్న 50వ జీ-7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీకి వెళ్లారు. మూడోసారి ప్రధాని అయిన తర్వాత మోదీకి ఇదే తొలి విదేశీ పర్యటన.