జోర్డాన్: వార్తలు
Hajj 2024: సౌదీ అరేబియాలో 14మంది హజ్ యాత్రికులు మృతి
సౌదీ అరేబియాలో మండుతున్న వేడి హజ్ యాత్రికులకు సవాలుగా మారుతోంది.హజ్ సమయంలో పాదరసం 47డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది.
గాజా ఆస్పత్రిపై దాడి.. పశ్చిమాసియాలో ఉద్ధృతంగా పాలస్తీనా అనుకూల నిరసనలు
గాజాలోని ఆస్పత్రిపై రాకెట్ దాడి వల్ల 500మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. ఈ దాడి ఇజ్రాయెల్ చేసిందని హమాస్ మిలిటెంట్ గ్రూపు ప్రకటించింది.