NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రక్షణ రంగంలో సహకారంపై అమెరికా, భారత్ కీలక చర్చలు
    తదుపరి వార్తా కథనం
    రక్షణ రంగంలో సహకారంపై అమెరికా, భారత్ కీలక చర్చలు
    రక్షణ రంగంలో సహకారంపై అమెరికా, భారత్ కీలక చర్చలు

    రక్షణ రంగంలో సహకారంపై అమెరికా, భారత్ కీలక చర్చలు

    వ్రాసిన వారు Stalin
    Jun 05, 2023
    06:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ ధోవల్, అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ సోమవారం దిల్లీలో సమావేశమయ్యారు.

    పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై ఆలోచనలు కీలక చర్చలు జరిపారు.

    రక్షణ సామర్థ్యాలను పెంపొందించడానికి సముద్ర, సైనిక, ఏరోస్పేస్ డొమైన్‌లలో సాంకేతికతల సహకారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడంపై ధోవల్, ఆస్టిన్ చర్చించారు.

    మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు అనుగుణంగా యూఎస్ నుంచి భారతదేశంకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువ బదిలీ చేయడం, ఉత్పత్తి, రెండు దేశాల మధ్య స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై ఇద్దరు దృష్టి సారించారు.

    రక్షణ

    భారత్-అమెరికా భాగస్వామ్యం ఇండో-పసిఫిక్‌లో స్వేచ్ఛకు మూలస్తంభం

    రెండు రోజులపాటు భారత పర్యటనలో ఉన్న అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కూడా విస్తృత చర్చలు జరిపారు.

    రక్షణ-పారిశ్రామిక సహకారం కోసం ప్రతిష్టాత్మకమైన రోడ్‌మ్యాప్‌ను ఏర్పాటు చేయాలని భారతదేశం, అమెరికా నిర్ణయించుకున్నాయని ఆస్టిన్ చెప్పారు.

    భారతదేశం-యూఎస్ ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని స్వేచ్ఛా ఇండో-పసిఫిక్‌కు మూలస్తంభం అని ఆయన అభివర్ణించారు.

    ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 22న అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో భారత్‌లో ఆస్టిన్ పర్యచింటి, రక్షణ సహకారంపై చర్చలు జరపడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రక్షణ శాఖ మంత్రి
    భారతదేశం
    అమెరికా
    తాజా వార్తలు

    తాజా

    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం
    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ
    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ

    రక్షణ శాఖ మంత్రి

    అమెరికా అణు ప్రయోగ కేంద్రంపై చైనా 'గూఢచారి' బెలూన్‌, పెంటగాన్ అలర్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    మరో చైనా 'గూఢచారి' బెలూన్‌ను గుర్తించిన అమెరికా, డ్రాగన్ వ్యూహం ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు

    భారతదేశం

    NEET UG 2023 అడ్మిట్ కార్డ్‌ను విడుదల; ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే? తాజా వార్తలు
    మోచా తుఫాను వచ్చేస్తోంది: దేశంలోని ఏయే ప్రాంతాలు ప్రభావితం అవుతాయంటే?  భారతదేశం
    ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతం: 18నెలల్లో ఇదే అత్యల్పం  తాజా వార్తలు
    ఏప్రిల్‌లో 20నెలల కనిష్టానికి భారత వాణిజ్య లోటు  అమెరికా

    అమెరికా

    అమెరికాలో దారుణం: టెక్సాస్‌ ఫామ్‌లో భారీ పేలుడు; 18,000పైగా ఆవులు మృతి  అగ్నిప్రమాదం
    అలబామా: పుట్టినరోజు వేడుకల్లో కాల్పుల కలకలం; నలుగురు మృతి తుపాకీ కాల్పులు
    అమెరికా దాడిలో ఇస్లామిక్ స్టేట్ టాప్ లీడర్ హతం సిరియా
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్

    తాజా వార్తలు

    తెలంగాణలో ఆర్టీఏ సర్వర్ డౌన్; నిలిచిపోయిన వాహనాల రిజిస్ట్రేషన్  రవాణా శాఖ
    పెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం; ముగ్గురు మృతి  తుపాకీ కాల్పులు
    ప్రపంచ ధనవంతుల జాబితాలో మళ్లీ నంబర్ 1కు చేరుకున్న ఎలోన్ మస్క్  ఎలాన్ మస్క్
    తెలంగాణలో తప్పనిసరిగా సందర్శించే ఈ టూరిస్టు ప్రదేశాల గురించి తెలుసుకోండి తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025