NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Lok Sabha Elections 2024-PM Modi: రెండో దశ ఎన్నికల తర్వాత ఎన్డీయే 2-0 ఆధిక్యంలో ఉంది: ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    Lok Sabha Elections 2024-PM Modi: రెండో దశ ఎన్నికల తర్వాత ఎన్డీయే 2-0 ఆధిక్యంలో ఉంది: ప్రధాని మోదీ
    మహరాష్ట్రలోని కొల్హాపూర్​ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ

    Lok Sabha Elections 2024-PM Modi: రెండో దశ ఎన్నికల తర్వాత ఎన్డీయే 2-0 ఆధిక్యంలో ఉంది: ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Stalin
    Apr 28, 2024
    12:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)తొలి రెండు దశల ఓటింగ్‌ అనంతరం బీజేపీ-ఎన్‌డీఏ(BJP-NDA) కూటమి 2-0 ఆధిక్యంలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)వ్యాఖ్యానించారు.

    ప్రతిపక్ష ఇండియా (India) కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ తనదైన మాటలతో ఎదురుదాడి చేశారు.

    ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర(Maharashtra)లోని కొల్హాపూర్(Kolhapur)లో ఆయన మాట్లాడారు.

    కొల్హాపూర్‌ని మహారాష్ట్ర ఫుట్‌బాల్ హబ్ అని పిలుస్తారని, ఇక్కడి స్థానిక యువతలో ఫుట్‌బాల్‌(Foot Ball)కు మంచి ఆదరణ ఉందని, ఆ ఫుట్ బాల్ పదజాలంతోనే మీకు ఒక విషయం చెబుతాననంటూ ఈ వ్యాఖ్యలు చేశారు.

    జాతీయ వ్యతిరేకత, విద్వేష రాజకీయాలు అనే అంశాలతో ఇండియా కూటమి ఈ రెండు దశల ఎన్నికల్లో సెల్ఫ్ గోల్ చేసుకుందని చెప్పారు.

    PM MODI-Kolhapur

    ఇండియా కూటమిలో పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయి: మోదీ

    ఇండియా కూటమి లోని భాగస్వామ్య రాజకీయ పార్టీలు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు.

    సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వ్యాధులతో పోల్చిన డీఎంకే(DMK)పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని ధ్వజమెత్తారు.

    ఇక మహారాష్ట్ర విషయానికొస్తే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటున్న వారితోనే కాంగ్రెస్ జత కడుతోందని మండిపడ్డారు.

    అటువంటి వారిని కాంగ్రెస్ (Congress)గౌరవిస్తోందని...శివసేన(Shiva Sena)తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని చూసి బాల్ థాక్రే ఉంటే తీవ్రంగా కలత చెంది ఉండేవారని మోదీ పేర్కొన్నారు.

    ప్రస్తుత శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) వర్గాన్ని ఆయన నకిలీ శివసేనగా అభివర్ణించారు.

    కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ)(CAA) ఉపసంహరించుకుంటామని చెబుతోందని ఇలాంటి చర్యలెవరైనా చేస్తారా అని ఇండియా కూటమి పై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    ఇండియా కూటమి
    శివసేన
    నరేంద్ర మోదీ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    మహారాష్ట్ర

    Earthquake: మహారాష్ట్రలో భారీ భూకంపం.. తెలంగాణ, కర్ణాటకలో ప్రకంపనలు  భూకంపం
    Student Stabbed To Death: పుణేలో దారుణం.. 21 ఏళ్ళ 'గే' ని కత్తితో పొడిచి చంపిన  యువకుడు హత్య
    NIA raids: మహారాష్ట్ర, కర్ణాటకలో ఎన్‌ఐఏ దాడులు.. 13 మంది అరెస్ట్‌  ఎన్ఐఏ
    Maharashtra : ప్రియురాలిపై కోపంతో కారుతో ఢీకొట్టిన సీనియర్ అధికారి కొడుకు  కార్

    ఇండియా కూటమి

    అవిశ్వాసంపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. లోక్‌సభ నుంచి వాకౌట్  చేసిన విపక్షాలు  లోక్‌సభ
    ఇవాళ ఇండియా కూటమి మూడో  కీలక సమావేశం..ఖరారు కానున్న ప్రచార వ్యూహం, లోగో ముంబై
    ముంబై : ఇవాళ రెండో రోజు కొనసాగనున్న ఇండియా కూటమి కీలక సమావేశం ముంబై
    "సాధ్యమైనంత వరకు ఎన్నికలలో కలిసి పోటీ చేస్తాం": ఇండియా బ్లాక్ రిజల్యూషన్ భారతదేశం

    శివసేన

    కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశం
    'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ సుప్రీంకోర్టు
    శివసేన కేసు: ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు; హత్యాయత్నం ఆరోపణలపై రాజకీయ దుమారం మహారాష్ట్ర

    నరేంద్ర మోదీ

    PM modi: ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి శ్రీనగర్ చేరుకున్న ప్రధాని భారతదేశం
    LPG Gas: అంతర్జాతీయ మహిళా దినోత్సవం గిఫ్ట్.. ఎల్‌పిజి ధర తగ్గింపు  భారతదేశం
    National Creators Award: మొట్టమొదటి నేషనల్ క్రియేటర్స్ అవార్డులు అందజేసిన ప్రధాని  భారతదేశం
    PM Modi: అసోం కజిరంగా నేషనల్ పార్క్‌లో ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ  అస్సాం/అసోం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025