NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ICC: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీపై ఐసీసీ కీలక ప్రకటన.. ఇంగ్లండ్‌కు బిగ్ షాక్!
    తదుపరి వార్తా కథనం
    ICC: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీపై ఐసీసీ కీలక ప్రకటన.. ఇంగ్లండ్‌కు బిగ్ షాక్!
    ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీపై ఐసీసీ కీలక ప్రకటన.. ఇంగ్లండ్‌కు బిగ్ షాక్!

    ICC: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీపై ఐసీసీ కీలక ప్రకటన.. ఇంగ్లండ్‌కు బిగ్ షాక్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 30, 2023
    11:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) కీలక ప్రకటక చేసింది. 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత ప్రమాణాలు, విధివిధానాలకు సంబంధించిన ఇంట్రక్షన్‌ను ఐసీసీ విడుదల చేసింది.

    ఐసీసీ నిర్ణయంతో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఐర్లాండ్ వంటి జట్లకు ఇబ్బందికరంగా మారింది. 2025లో పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి.

    ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్ 2023 పాయింట్ల పట్టికలో టాప్ -7లో నిలిచిన జట్లు ఛాంపియన్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయని ఐసీసీ ప్రకటించింది.

    ఇక వరల్డ్‌కప్ లీగ్ దశ ముగిసిన తర్వాత పాకిస్థాన్ జట్టు టాప్-7లో ఉంటే అప్పుడు ఛాంపియన్ ట్రోఫీకి ఎనిమిదో జట్టును ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారన్నదానిపై ఐసీసీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

    Details

    పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో ఇంగ్లండ్

    ఇంగ్లండ్ జట్టుకు క్వాలిఫై అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ 2023లో ఆ జట్టు 10వ స్థానంలో ఉంది.

    టాప్-7లో నిలిచిన జట్లే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయన్న నేపథ్యంలో మిగిలిన మ్యాచుల్లో గెలిచి టాప్-7లోకి రావడం ఇంగ్లండ్‌కు ఎంతో ముఖ్యం.

    పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ మిగతా మ్యాచుల్లోనూ నెగ్గితే తొలిసారి ఛాంపియన్ ట్రోఫీ ఆడే అవకాశం దక్కతుంది. 1998లో తొలిసారి చాంఫియన్ ట్రోఫీ జరిగింది.

    ఇప్పటివరకూ 8సార్లు ఈ టోర్నీని నిర్వహించారు. చివరగా 2017లో ఈ మెగా టోర్నీ జరిగింది. అప్పుడు ఫైనల్లో భారత్ ను ఓడించి, పాకిస్థాన్ ట్రోఫీని ముద్దాడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐసీసీ
    ఇంగ్లండ్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    ఐసీసీ

    ఐసీసీ మహిళల టీ20 జట్టులో నలుగురు భారత ప్లేయర్లు భారత్ మహిళల క్రికెట్ జట్టు
    ఐసీసీ టీ20 జట్టులో సూర్య, కోహ్లీ, పాండ్య క్రికెట్
    ఐసిసితో స్కై స్పోర్ట్స్ కీలక ఒప్పందం క్రికెట్
    ఇండోర్ పిచ్‌పై ఐసీసీ ఘాటు వ్యాఖ్యలు క్రికెట్

    ఇంగ్లండ్

    325 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు భారీ ఆధిక్యం ఆస్ట్రేలియా
    యాషెస్‌ సిరీస్‌లో సెగలు పుట్టిస్తున్న మరో వివాదం.. బెయిర్ స్టో స్టంపౌట్ పై రచ్చ యాషెస్ సిరీస్
    యాషెస్ సిరీస్ : ఇంగ్లాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ దూరం యాషెస్ సిరీస్
    ఆసీస్ కీపర్‌పై అభిమానుల అగ్రహం.. స్టేడియంలోకి రాగానే! ఆస్ట్రేలియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025