NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP-TG: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు కేంద్రం భారీ ప్రణాళిక
    తదుపరి వార్తా కథనం
    AP-TG: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు కేంద్రం భారీ ప్రణాళిక
    AP-TG: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు కేంద్రం భారీ ప్రణాళిక

    AP-TG: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు కేంద్రం భారీ ప్రణాళిక

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 27, 2024
    09:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయడానికి రూ.25 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    ఈ ప్రతిపాదనకు వచ్చే కేబినెట్‌ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉంది.

    ఈ పారిశ్రామిక నగరాల ద్వారా మొత్తం రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించవచ్చని ఓ అంచనాకు వచ్చారు.

    పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థికాభివృద్ధికి ఈ నగరాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    Details

    ప్రయివేటు రంగంలో కలిసి అభివృద్ధి చేయాలని ప్రణాళికలు

    విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పారిశ్రామిక నగరాలను నివాస, వాణిజ్య మండళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రయివేటు రంగంతో కలిసి అభివృద్ధి చేయాలని కేంద్రం యోచిస్తోంది.

    ఈ నగరాల అభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, కేరళ తదితర రాష్ట్రాలు ఉండడం గమనార్హం.

    గ్రేటర్‌నోయిడా, గుజరాత్‌లోని ధొలేరా పారిశ్రామిక నగరాల మాదిరిగా, ఈ నగరాలు కూడా జౌళి, ఫ్యాబ్రికేషన్, విద్యుత్తు వాహనాలు, విమానయాన, ఆహారశుద్ధి, పర్యాటక రంగాలకు సంబంధించిన పార్క్‌ల ఏర్పాటుకు అవకాశం కల్పించనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ

    తాజా

    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ
    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా

    ఆంధ్రప్రదేశ్

    YSRCP: అక్రమంగా నిర్మిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయ భవనం కూల్చివేత భారతదేశం
    America: అమెరికాలో దుండగుడు కాల్పులు.. తెలుగు యువకుడు మృతి   అమెరికా
    Bheemili : భీమిలిలో విషాదం.. పెంపుడు కుక్క కరిచి తండ్రీకొడుకుల మృతి భారతదేశం
    Andhrapradesh: ఏపీలో రూ.5,367 కోట్ల పారిశ్రామిక కారిడార్లకు కేంద్రం తుది మెరుగులు  భారతదేశం

    తెలంగాణ

    Telangana : స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం
    Justice Madan Bhim Rao Lokur: పవర్ విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా జస్టిస్ మదన్ భీమ్ రావ్ లోకూర్  భారతదేశం
    Telangana: రెండో విడత పంట రుణమాఫీ నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    CM Revanth Reddy : తెలంగాణలోనే ఎస్సీ వర్గీకరణను మొదటగా అమలు చేస్తాం రేవంత్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025