ఎల్బీనగర్: వార్తలు
25 Mar 2023
తెలంగాణఎల్బీనగర్ ఆర్హెచ్ఎస్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన కేటీఆర్; ఇక సిగ్నల్ ఫ్రీ జంక్షన్
ఎల్బీ నగర్ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. ఎల్బీ నగర్ ఆర్హెచ్ఎస్ ఫ్లైఓవర్ను తెలంగాణ మంత్రి కేటీ రామారావు శనివారం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ) కింద రూ.32 కోట్లతో ఈ ఫ్లైఓవర్ను నిర్మించింది.