NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / NITI Aayog: కొనసాగుతున్న నీతి ఆయోగ్ సమావేశం.. నీతీష్‌-సోరెన్ డుమ్మా
    తదుపరి వార్తా కథనం
    NITI Aayog: కొనసాగుతున్న నీతి ఆయోగ్ సమావేశం.. నీతీష్‌-సోరెన్ డుమ్మా
    కొనసాగుతున్న నీతి ఆయోగ్ సమావేశం.. నీతీష్‌-సోరెన్ డుమ్మా

    NITI Aayog: కొనసాగుతున్న నీతి ఆయోగ్ సమావేశం.. నీతీష్‌-సోరెన్ డుమ్మా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 27, 2024
    11:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది.

    ఈ సమావేశాన్ని ఇండియా కూటమి సీఎంలు బహిష్కరించారు. తెలంగాణ సీఎంతో సహా ఆరు రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశానికి హాజరు కాలేదు.

    బడ్జెట్‌లో వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ జార్ఖండ్ సీఎం నీతీష్ సోరెన్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.

    Details

    అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసేందుకు చర్చలు

    అయితే ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు. మరోవైపు బీహార్ సీఎం నితీశ్ కుమార్ హాజరు కాకపోవడం గమనార్హం.

    ఇక నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు.

    ఈ సమావేశానికి 'వికసిత్ భారత్-2047' థీమ్‌తో అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసేందుకు తీసుకోవాల్సిన చర్చలపై చర్చించే అవకాశం ఉంది.

    Details

    తెలంగాణ ముఖ్యమంత్రి దూరం

    ఇక 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ జీడీపీతో ప్రపంచంలోనే ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలని భావిస్తోంది.

    మరోవైపు కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండేలా రోడ్ మ్యాప్ రూపొందించనున్నారు.

    విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్‌లో వివక్ష చూపించారనే కారణంతో ఈ సమావేశాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించాడు.

    సిద్దరామయ్య, ఎంకే స్టాలిన్, పినరయి విజయన్ కూడా ఈ సమావేశానికి దూరమయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    నరేంద్ర మోదీ

    PM Modi: నేడు కాశీకి ప్ర‌ధాన మంత్రి.. కిసాన్ సమ్మాన్ నిధి సాయం నిధులు విడుద‌ల భారతదేశం
    PM Modi: నేడు నలందాకు ప్రధాన మంత్రి.. కొత్త యూనివర్సిటీ క్యాంపస్‌ ప్రారంభం  బిహార్
    PM Modi: నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ బిహార్
    PM Modi Kashmir Visit:నేటి నుంచి 2 రోజుల పాటు కశ్మీర్ పర్యటనలో ప్రధాని మోదీ శ్రీనగర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025