గోషామహల్: వార్తలు
Raja Singh: హేట్ స్పీచ్ ఆరోపణలు.. రాజా సింగ్ సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్కు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మెటా గట్టి షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగిస్తూ చర్యలు తీసుకుంది.
Bjp Mla-Raja singh-Case: ఎమ్మెల్యే రాజా సింగ్ పై మరో కేసు నమోదు
గోషామహల్ (Goshamahal)ఎమ్మెల్యే (Mla)రాజాసింగ్ (Rajasingh) పై మరో కేసు నమోదైంది.
BJP: ప్రొటెం స్పీకర్ నియామకంపై నిరసన..అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీజేపీ ఎమ్మెల్యేలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
రాజాసింగ్కు మరో షాక్.. గోషామహల్ సీటు వదులుకుంటేనే సస్పెన్షన్ ఎత్తివేత..?
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు బీజేపీ అదిష్టానం మరోసారి ఝలక్ ఇచ్చినట్లు సమాచారం. రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
రాజాసింగ్పై సస్పెన్షన్ వేటును బీజేపీ త్వరలో ఉపసంహరించుకుంటుంది: కిషన్ రెడ్డి
బీజేపీ నుంచి సస్పెన్షన్కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ త్వరలో తిరిగి పార్టీలో చేరుతారని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డి తెలిపారు.