LOADING...

కాకినాడ రూరల్: వార్తలు

30 Jun 2026
భారతదేశం

Kakinada SEZ: కాకినాడ సెజ్‌లో భారీ పెట్టుబడుల జోరు.. రూ.1,550 కోట్లకు ఎంఓయూలు

దాదాపు రెండు దశాబ్దాలుగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగని కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లో ఇప్పుడు పెట్టుబడుల జోరు మొదలైంది.

10 Jun 2026
భారతదేశం

Kakinada Gateway Port: డిసెంబరు నుంచే కాకినాడ గేట్‌వే పోర్టు సేవలు.. తొలి బెర్త్‌తో కార్యకలాపాలు

కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఆరో ఇన్‌ఫ్రా సంస్థ నిర్మిస్తున్న కాకినాడ గేట్‌వే పోర్టు మరో ఆరు నెలల్లో కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

16 Apr 2026
భారతదేశం

Kakinada SEZ: కాకినాడ సెజ్‌లో రూ.700 కోట్లతో మెటలర్జికల్‌ కోక్‌ ప్లాంట్‌.. వేల మందికి ఉపాధి

కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

28 Jan 2026
భారతదేశం

Kakinada: వలస పక్షులతో కళకళలాడుతున్న కోరంగి అభయారణ్యం

కాకినాడ జిల్లా కోరంగి అభయారణ్య పరిధిలో గ్రేటర్‌ ఫ్లెమింగో పక్షులు ఆకర్షణగా మారాయి.

28 Oct 2025
భారతదేశం

Cyclone Montha : ఉప్పాడ తీరంలో ఎగసిపడుతున్న అలలు.. సముద్ర తీరం వద్ద వందల ఇళ్లు ధ్వంసం

మొంథా తుపాన్‌ (Cyclone Montha) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలు తీవ్ర అలజడిని ఎదుర్కొంటున్నాయి.

28 Oct 2025
భారతదేశం

Cyclone Montha: కాకినాడ పోర్టులో 7వ ప్రమాద హెచ్చరిక

మొంథా తుపాన్ (Cyclone Montha) వేగంగా తీరం వైపు కదులుతోంది.

17 Oct 2025
భారతదేశం

Yanam: గోదావరి జిల్లాల్లో అరుదైన చీరమేను చేప.. మార్కెట్లో అధిక డిమాండ్

గోదావరి జిల్లాల్లో అమితంగా ఇష్టపడే అరుదైన చేప "చీరమేను" కోసం కోనసీమ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తారు.

15 Oct 2025
భారతదేశం

Kakinada: కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ రైతులకు గుడ్ న్యూస్.. అదేంటంటే..?

కాకినాడ SEZ భూములపై విరాళంగా, నేటికి సుధీర్ఘ‌కాలంగా పోరాటం చేస్తున్న రైతులుకు కూటమి ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది.

24 Jul 2025
భారతదేశం

Kakinada: బంగాళాఖాత అల్పపీడన ప్రభావం.. మాయాపట్నాన్ని ముంచిన సముద్రపు అలలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా సముద్రంలో తీవ్ర అలల తీవ్రత పెరిగింది.

23 Jul 2025
భారతదేశం

Kakinada: ఉప్పాడ తీరంలో పెరిగిన అలల ఉద్ధృతి.. జలమయమైన మాయపట్నం గ్రామం

కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర అలల ఉద్ధృతి తీవ్రంగా పెరిగింది.

Kakinada accident : కాకినాడ హైవేపై ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురు మృతి

కాకినాడ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ప్రత్తిపాడు-చిన్నంపేట జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.