స్మృతి ఇరానీ: వార్తలు

లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో గందరగోళం; క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్

భారతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లండన్‌లో చేసిన ప్రసంగంపై పార్లమెంట్ లో బుధవారం కూడా ప్రతిపక్షాలు- అధికార పార్టీ బీజేపీ మధ్య రగడ కొనసాగుతోంది.

బిలియనీర్ జార్జి సోరోస్‌పై మండిపడ్డ స్మృతి ఇరానీ

అదానీ అంశంపై అమెరికాకు చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం రేపుతున్నారు. తాజాగా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ జార్టి సోరోస్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు.కొన్ని విదేశీ శక్తులు ప్రధాని మోదీని టార్గెట్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.