అమర్నాథ్ యాత్ర: వార్తలు
01 Sep 2023
భారతదేశంప్రశాంతంగా ముగిసిన అమర్నాథ్ యాత్ర.. ఈసారి ఎంతమంది మంచులింగాన్ని దర్శించుకున్నారో తెలుసా
ప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర గురువారం ముగిసింది.దక్షిణ కశ్మీర్లోని హిమాలయాల్లోని మంచు శివలింగం యాత్ర జులై 1న మొదలై ఆగస్ట్ 31న ముగిసింది.
09 Aug 2023
భారతదేశంఅమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. రాంబన్ వద్ద విరిగిపడిన కొండచరియలు
అమరనాథుడి యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై మారోగ్ రాంబన్ వద్ద కొండచరియలు విరిగిపడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.