ఆగ్రా: వార్తలు
Agra: భార్య వేధింపులకు మరో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య.. భావోద్వేగ వీడియో రికార్డ్
ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రా డిఫెన్స్ కాలనీలో నివసిస్తున్న మానవ్ శర్మ (35) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
Tajmahal: తాజ్మహల్కు బాంబు బెదిరింపు.. చివరికి బూటకమని తేలడంతో
ప్రపంచ ప్రసిద్ధి పొందిన తాజ్మహల్ను పేల్చివేస్తామంటూ వచ్చిన బెదిరింపు మెయిల్ అధికారులను భయాందోళనకు గురిచేసింది.
MIG 29: ఆగ్రా సమీపంలో కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం
ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రా సమీపంలో మిగ్-29 యుద్ధ విమానం కుప్పకూలిన ఘటన జరిగింది. ఈ సంఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.
Taj Mahal: భారీ వర్షాల కారణంగా తాజ్మహల్లో వాటర్ లీకేజీ!
దిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది.
Uttarpradesh: 'స్కూల్ కి ఆలస్యం, ఎందుకు వచ్చావు'.. స్కూల్లో మహిళా ప్రిన్సిపాల్, లేడీ టీచర్ మధ్య వాగ్వాదం, వీడియో
ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన ఓ మహిళా ప్రిన్సిపాల్, ఓ మహిళా టీచర్ మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Agra: దళిత మహిళపై అత్యాచారం.. ఆపై గొంతుకోసి హత్య
ఉత్తర్ప్రదేశ్ లోని ఆగ్రాలో 25 ఏళ్ల దళిత మహిళపై పోలీసు కానిస్టేబుల్ అత్యాచారం చేసి, గొంతు కోసి చంపాడు.
Agra: పొగమంచు కారణంగా..ఆరు కార్లు ఢీ.. ఒకరు మృతి..పలువురికి గాయాలు
ఉత్తర్ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.ఆగ్రా-లక్నోఎక్స్ప్రెస్వేపై దట్టమైన పొగమంచు కారణంగా ఉన్నావ్ సమీపంలో బుధవారం ఉదయం ఆరు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,కనీసం 24 మంది గాయపడ్డారని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.
Agra: ఆగ్రా హోటల్లో మహిళపై సామూహిక అత్యాచారం.. ఐదుగురి అరెస్టు
ఆగ్రాలోని ఓ హోటల్లో ఓ మహిళపై బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
Rajasthan: జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బస్సు-ట్రక్కు ఢీ; 11మంది మృతి
రాజస్థాన్లోని జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు రెండేళ్ల జైలుశిక్ష; అనర్హత వేటు పడే అవకాశం
2011లో జరిగిన దాడి కేసులో బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు ఆగ్రా కోర్టు శనివారం రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
ఘోర రోడ్డు ప్రమాదం; కారును ఢీకొట్టిన ట్రక్కు, 15 మంది మృతి
మహారాష్ట్రలోని ధులే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-ఆగ్రా హైవేపై మంగళవారం కారును కంటైనర్ ట్రక్కు ఢీకొనడంతో 15మంది మృతి చెందారు. మరో 20మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.