తమిళసై సౌందరరాజన్: వార్తలు
Tamilisai Soundararajan: మళ్ళీ బీజేపీలో చేరిన తెలంగాణః మాజీ గవర్నర్ తమిళిసై
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరిగి బీజేపీలో చేరారు. పార్టీ తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలై సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు.
Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజీనామా.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం
తెలంగాణ గవర్నర్,పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి తమిళసై సౌందరరాజన్ సోమవారం రాజీనామా చేశారు.
Telangana Assembly Budget sessions: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన తమిళసై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
Telangana Governor: తెలంగాణ గవర్నర్ తమిళిసై అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతా హ్యాక్
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అధికారిక X (ట్విట్టర్) ఖాతా @DrTamilsaiGuv హ్యాకింగ్ గురైంది.
TS Governor : తెలంగాణ ప్రజల ప్రేమ ఆప్యాయత మరువలేనిది: గవర్నర్ తమిళి సై
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్'భవన్'లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.
Telangana Governor : అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై కీలక ప్రసంగం.. ఇది ప్రజా ప్రభుత్వం, మాది ప్రజల పాలన
తెలంగాణ కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు శాసనసభలో ఉభయ సభలను ఉద్దేశించి శుక్రవారం ప్రసంగించారు.
గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు .. 'నాపై రాళ్లు వేసేవారూ ఉన్నారు'
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వమే లక్ష్యంగా పరోక్షంగా మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ ఝలక్.. ఎమ్మెల్సీల నియామకాన్ని తిరస్కరించిన తమిళిసై
తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీలు)గా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు.
Patnam Mahender reddy: మంత్రిగా ప్రమాణం చేసిన పట్నం మహేందర్ రెడ్డి
తెలంగాణ మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ కేబినెట్ విస్తరణ చేపట్టారు. ఈ మేరకు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆయనతో పదవీ స్వీకారోత్సవం చేయించారు.
గవర్నర్ తమిళిసైతో ఆర్టీసీ కార్మీక యూనియన్ కీలక చర్చలు.. త్వరలోనే బిల్లుకు గ్రీన్ సిగ్నల్
టీఎస్ఆర్టీసీ బిల్లు-2023పై తెలంగాణ గవర్నర్ సానుకూలంగా స్పందించారు. బిల్లులోని 5 అంశాలపై ఇప్పటికే తమిళిసై ప్రభుత్వ వివరణ కోరారు. తాజాగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులతో ఆమె చర్చలకు ముందుకొచ్చారు.
ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు.. ఆ అంశాలను బిల్లులో పొందుపర్చాలని ప్రభుత్వానికి సూచన
టీఎస్ఆర్టీసీ బిల్లు-2023పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. బిల్లులోని పలు అంశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే పలు సందేహాలకు ప్రభుత్వం నుంచి వివరణ కోరారు.
తెలంగాణలో ముగిసిన ఆర్టీసీ కార్మికుల ధర్నా.. రాజ్భవన్ ముట్టడికి ప్లాన్
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రెండు గంటల ధర్నా ముగిసింది. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంపై నిరసిస్తూ విధులను బహిష్కరించారు. ఈ మేరకు దాదాపు రెండు గంటల పాటు బస్సులను నిలిపివేశారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.
'దిల్లీ కంటే రాజ్భవన్ దగ్గర'; తెలంగాణ సీఎస్పై గవర్నర్ తమిళసై ఫైర్
పెండింగ్లో ఉన్న బిల్లులను ఆమోదించేలా రాష్ట్ర గవర్నర్ను ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతకుమారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీఎస్పై ఫైర్ అయ్యారు.
పెండింగ్ బిల్లులు వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వద్ద పెండింగ్ బిల్లుల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దాఖలు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో గవర్నర్ను ప్రతివాదిగా చేర్చారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: సంక్షేమంలో రాష్ట్రం భేష్: గవర్నర్ తమిళసై
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రాంరభమయ్యాయి. తొలిరోజు గవర్నర్ తమిళసై ప్రసంగంతో సభ మొదలైంది. ఎలాంటి సంచలనాలకు తావు లేకుండా గవర్నర్ ప్రసంగం ముగియడం గమనార్హం.