నరేంద్రమోడీ స్టేడియం: వార్తలు

ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్‌‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం

అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్ గుజరాత్ టైటాన్స్‌‌ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.

25 Apr 2023

ఐపీఎల్

దంచికొట్టిన గుజరాత్ టైటాన్స్; ముంబై ఇండియన్స్ లక్ష్యం 208 పరుగులు

అహ్మదాబాద్‌లోని గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మంగళవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ దంచికొట్టింది. 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 207పరుగులు చేసింది.