Babar Azam : కోహ్లీ, బట్లర్, వార్నర్ రికార్డులు బద్దలు.. టీ20లో బాబర్ ఆజం చరిత్ర
టీ20 క్రికెట్లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబార్ అజామ్ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
KTM 1390 Super Duke RR : కేటీఎం నుంచి అత్యంత అగ్రెసివ్ బైక్.. మార్కెట్లోకి వచ్చేస్తున్న క్రేజీయెస్ట్ బైక్ ఇదే
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కేటీఎం తన 2026 హై-పర్ఫార్మెన్స్ నేకడ్ బైక్ KTM 1390 సూపర్ డ్యూక్ RRను అధికారికంగా ఆవిష్కరించింది.
Anthropic: క్లాడ్ కోసం ఐడీ చెక్స్ తప్పనిసరి.. యూజర్ల నుంచి మిశ్రమ స్పందన
కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన ఆంత్రోపిక్, తన చాట్బాట్ క్లాడ్ కోసం కొత్త ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టింది.
NVIDIA: ఎన్విడియా జిఫోర్స్ నౌ భారత్లో లాంచ్.. రూ.999 నుంచి క్లౌడ్ గేమింగ్ సేవలు
టెక్ దిగ్గజం ఎన్విడియా భారత్లో తన క్లౌడ్ గేమింగ్ సర్వీస్ జిఫోర్స్ నౌను అధికారికంగా ప్రారంభించింది.
Karuppu: త్రిషనే బెస్ట్ ఛాయిస్ అనిపించింది.. ఆర్జే బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు
నటుడిగా ప్రేక్షకులను అలరించిన అర్జే బాలాజీ, దర్శకుడిగానూ తన ప్రతిభను నిరూపించుకున్న విషయం తెలిసిందే.
Sundeep Kishan: 'పవర్ పేట' అనౌన్స్మెంట్.. పోస్టర్తో హైప్ పెంచిన సందీప్ కిషన్
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సందీప్ కిషన్ తన సినీ ప్రయాణంలో 16 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్నారు.
Singer Mangli: మైక్రో ఫైనాన్స్ కేసులో నేను బాధితురాలినే.. మంగ్లీ కీలక వ్యాఖ్యలు
సింగర్ మంగ్లీ, ఆమె తమ్ముడిపై కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి.
Rajat Patidar : 'ఆ ఒక్క క్యాచ్ మ్యాచ్ను మార్చింది'.. కెప్టెన్ రజత్ పాటిదార్ సంచలన వ్యాఖ్యలు
బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ మరోసారి సమష్టి ప్రదర్శనతో అదిరిపోయే విజయాన్ని అందుకుంది. లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది.
Middle East Crisis : మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం.. పాన్ ఇండియా ప్రాజెక్టులపై భారీ ప్రభావం
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం భారతీయ సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
OnePlus Ace 6 Ultra: సూపర్ ఫీచర్లతో వన్ప్లస్ ఏస్ 6 అల్ట్రా.. కొత్త ఇయర్బడ్లతో వన్ప్లస్ సర్ప్రైజ్
చైనా టెక్ దిగ్గజం వన్ప్లస్ తన కొత్త వైర్లెస్ ఇయర్బడ్లు 'బడ్స్ ఏస్ 3'కు సంబంధించిన టీజర్ను విడుదల చేసింది.
Ranbir Kapoor TIME 100: ఇండియా నుంచి ఏకైక స్టార్.. టైమ్ 100లో రణ్బీర్ కపూర్కి ప్రత్యేక గుర్తింపు
ప్రపంచ గమనాన్ని ప్రభావితం చేసే నాయకులు, కళాకారులు, ఆవిష్కర్తలు, ఐకాన్లను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం టైమ్ మ్యాగజైన్ 'టైమ్ 100' జాబితాను విడుదల చేస్తుంది.
Srinivasa Mangapuram: జయకృష్ణ గ్రాండ్ ఎంట్రీ.. 'శ్రీనివాస మంగాపురం' టీజర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన మనవడు, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ టాలీవుడ్కు హీరోగా పరిచయం అవుతున్నారు.
Virat kohli : 100 శాతం ఫిట్నెస్ లేదు.. ఆరోగ్య సమస్యలపై విరాట్ కోహ్లీ ఓపెన్ కామెంట్స్!
బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ విజయంలో మరోసారి కీలక పాత్ర పోషించాడు విరాట్ కోహ్లీ.
IPL 2026 - RCB: 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' స్పెషల్.. ఆర్సీబీలో రాణిస్తున్న విదేశీ ప్లేయర్లు!
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ అద్భుత ఫామ్లో దూసుకుపోతోంది.
Rohit Sharma: ఐపీఎల్లో ముంబయికి ఎదురుదెబ్బ.. పంజాబ్ మ్యాచ్కు రోహిత్ డౌటే!
ఐపీఎల్ 2026లో భాగంగా ఏప్రిల్ 16న వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు ముంబయి బ్యాటర్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Tips: ఇంటి మొక్కలకు సరైన కాంతి ఎలా అందించాలి? ఐదు సులభ మార్గాలివే!
ఇంట్లో పెంచే మొక్కలు ఆరోగ్యంగా, అందంగా పెరగాలంటే వాటికి సరైన కాంతి అందడం చాలా ముఖ్యం.
Chlorella: క్లోరెల్లా సూపర్ ఫుడ్.. ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు!
క్లోరెల్లా అనేది ఒక పచ్చి ఆల్గే. ఇందులో చాలా పోషకాలు ఉండటంతో, ఇది ఒక సూపర్ ఫుడ్గా పేరు తెచ్చుకుంది.
Green peas: గ్రీన్ పీస్తో సూపర్ టేస్టీ వంటకాలు.. ఈ ఐదు తప్పక ట్రై చేయండి!
పచ్చి బఠానీలు చాలా ఉపయోగపడే, పోషకాలున్న ఒక మంచి పదార్థం. ఇది మామూలు వంటల రుచిని కూడా అద్భుతంగా మార్చేస్తుంది.
Jasmine plants: ఇంట్లో మల్లె మొక్కలు పెంచాలా.. సింపుల్ టిప్స్ ఇవే!
ఇంట్లో మల్లెపూల తోటను పెంచుకోవడం చాలా ఆనందాన్నిస్తుంది. దీనివల్ల సంవత్సరం పొడవునా మల్లెపూల సువాసనను మనం ఆస్వాదించవచ్చు.
Yuzvendra Chahal: మళ్లీ వివాదంలో చాహల్.. నటికి 'క్యూట్' అంటూ మెసేజ్?
భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి అతని ప్రదర్శన కాదు, కొత్త వివాదమే కారణం.
Ola S1 X+: సింగిల్ ఛార్జ్తో 320 కి.మీ.. ఓలా నుంచి కొత్త S1 X+ స్కూటర్ లాంచ్
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్లోకి మరో కొత్త స్కూటర్ను విడుదల చేసింది.
Supreme Court: దొంగఓట్ల అరికట్టేందుకు బయోమెట్రిక్ విధానం.. సుప్రీంకోర్టులో పిటిషన్
దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఐరిస్ బయోమెట్రిక్, ఫింగర్ప్రింట్ విధానాలను అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Amit shah: బెంగాల్ చుట్టూ కంచె వేస్తాం.. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా సంచలన ప్రకటన
పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర సరిహద్దు వెంట కంచె ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
Hormuz blockade: హర్ముజ్ దిగ్బంధనం ప్రభావం.. భారత్లో చమురు ధరలు పెరిగే అవకాశం
హర్ముజ్ జలసంధిపై అమెరికా చేపట్టనున్న నావికాదళ దిగ్బంధనం భారత్పై ప్రత్యక్షంగా పెద్ద ప్రభావం చూపకపోయినా, పరోక్షంగా తీవ్ర ప్రభావాలు ఉండే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Indian tankers: అమెరికా దిగ్బంధనం ప్రభావం.. హర్మూజ్లో నిలిచిపోయిన 15 భారత నౌకలు
హర్ముజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధిస్తామని అమెరికా ప్రకటించడంతో పశ్చిమ ఆసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి.
Mangoes: వేసవిలో రుచిని పంచే మామిడిపండ్లు.. దేశంలో టాప్ ఫేమస్ వేరైటీస్ ఇవే!
వేసవి కాలం వచ్చిందంటే చాలామందికి గుర్తుకొచ్చేది మామిడి పండ్లే. ఈ సీజన్ కోసం ఎదురుచూసే వారు కూడా ఉన్నారు.
Tamil Nadu : తమిళనాడు ప్రచారంలో ఏఐ హవా.. హోలోగ్రాఫిక్ టెక్నాలజీతో ఆకట్టుకుంటున్న నేతలు
టెక్నాలజీ ప్రపంచంలో రోజురోజుకూ కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో కూడా ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ నేతలు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు.
DOST: తెలంగాణలో 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది.
PM Modi: మహిళా రిజర్వేషన్లపై మోదీ సంచలన నిర్ణయం.. 2011 గణాంకాలతోనే అమలు!
దేశ రాజకీయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యం కల్పించే 'నారీ శక్తి వందన అధినియమ్' అమలుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది.
Sonia Gandhi: రాజ్యాంగంపై దాడి.. డీలిమిటేషన్పై సోనియా గాంధీ ఘాటు విమర్శలు
మహిళా రిజర్వేషన్ల బిల్లుకంటే నియోజకవర్గాల పునర్విభజన అంశమే అత్యంత కీలకమని కాంగ్రెస్ అగ్రనేత, పార్టీ పార్లమెంటరీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ పేర్కొన్నారు.