Jayachandra Akuri

Jayachandra Akuri

తాజా వార్తలు

07 May 2025

ఇండిగో

Mumbai Airport: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం

ఇండిగో విమానాన్ని బాంబుతో పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగారు.

Sriram : ఘోర అగ్నిప్రమాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రీరామ్ మృతి

కొరియోగ్రాఫర్ సురేందర్ రెడ్డి అలియాస్ శ్రీరామ్ మృతితో సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా మరణిస్తున్నారో అర్థం కావడం లేదు.

Operation Sindoor: ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడ్డ భారత్

భారత రక్షణ దళాలు త్రివిధ సేనల సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి.

Karreguttalu: కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌.. 22 మంది మావోయిస్టుల మృతి

భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య బుధవారం ఉదయం ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట ప్రాంతంలో కాల్పులు జరిగాయి.

Israel Backs India: ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు ఇజ్రాయెల్ మద్దతు

కొన్ని రోజులుగా పాకిస్తాన్‌పై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది.

Market Crash: యుద్ధ ఆందోళనలతో చతికిలపడ్డ మార్కెట్లు.. ఇన్వెస్టర్లు వెనక్కి!

తెల్లవారుజామున 1.44 గంటల సమయంలో భారత త్రివిధ దళాలు సంయుక్తంగా 'ఆపరేషన్ సిందూర్'ను విజయవంతంగా చేపట్టాయి.

Indian Jets : ఐదు భారతీయ విమానాలను మట్టుబెట్టాం : పాక్

ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా మంగళవారం రాత్రి పాక్‌ ఉగ్ర స్థావరాలపై భారత్ వైమానిక దాడులకు దిగింది. రాత్రి ఒంటి గంట తరువాత ఈ దాడులు ప్రారంభమయ్యాయని సమాచారం.

Jaish-e-Mohammed Base Camp: జైషే మహమ్మద్ కేంద్రాలను మట్టుబెట్టిన ఇండియన్ ఆర్మీ

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్‌ పాకిస్తాన్‌కు గట్టి సమాధానం చెప్పింది. భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో 'ఆపరేషన్ సింధూర్' పేరిట పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని (పీఓకే) ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది.

 MI vs GT : చివరి వరకు ఉత్కంఠ పోరు.. గుజరాత్ చేతిలో ముంబయి ఓటమి

ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయాన్ని సొంతం చేసుకుంది.

Union Bank: యూనియన్ బ్యాంక్ వివాదం.. 2 లక్షల పుస్తకాలు, రూ.7 కోట్ల ఖర్చు! 

ప్రభుత్వరంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ వివాదంలో చిక్కుకుంది.

West Indies: 2027 వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్ భారీ ప్లాన్.. అందరూ హిట్టర్లే!

గత వన్డే ప్రపంచకప్‌లో అర్హత కోల్పోయిన వెస్టిండీస్, 2027 వన్డే ప్రపంచకప్ కోసం సన్నాహాలు చేసుకుంటోంది.

IPL 2025: రాజస్థాన్ రాయల్స్ వదిలేసుకున్న ఆటగాళ్లు.. కొత్త జట్లలో చేరి అదరగొడుతున్నారు

ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చేసిన తప్పిదాలకు సంబంధించి ఇప్పుడు అత్యంత విచారం వ్యక్తం చేయాల్సిన స్థితిలో ఉందని చెప్పవచ్చు.

Andhra Pradesh: బేబీ కిట్ పథకాన్ని పునరుద్ధరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

వైసీపీ ప్రభుత్వ కాలంలో నిలిపివేసిన బేబీ కిట్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది.

Minister Kondapalli - MLA Ganta: గంటా శ్రీనివాస్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు తప్పిన ప్రమాదం.. ఏమైందంటే?

విశాఖపట్టణం జిల్లా పద్మనాభం మండలంలోని కృష్ణాపురం గ్రామంలో జరిగిన ఒక ఘటనలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

06 May 2025

తెలంగాణ

Telangana: మినీ అంగన్వాడీ టీచర్లకు గుడ్‌న్యూస్.. వేతనాలు పెంపు!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్వాడీ టీచర్లకు శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 మినీ అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

06 May 2025

తెలంగాణ

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ సమ్మె తాత్కాలిక విరమణ

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠకు కారణమైన తెలంగాణ ఆర్టీసీ సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది.

IMF Report: నాల్గో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా.. ఐఎంఎఫ్ షాకింగ్ రిపోర్ట్

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం భారతదేశం త్వరలోనే జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారనుంది.

MG Windsor EV Pro: సింగిల్ ఛార్జ్‌తో 449 కిమీ.. ఎంజీ విండ్సర్ EV ప్రో లాంచ్!

జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్స్ భారత ఆటోమొబైల్ మార్కెట్‌లోకి కొత్త కారు MG విండ్సర్ EV ప్రోను అధికారికంగా విడుదల చేసింది.