Loading...

Jayachandra Akuri

Jayachandra Akuri
తాజా వార్తలు

Sonia Gandhi: వందేమాతరం విషయంలో సోనియా గాంధీ తీరుపై దుమారం.. ఇరకాటంలో కాంగ్రెస్

దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ కాంగ్రెస్‌ అగ్రనేత, సీపీపీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీకి సంబంధించిన ఓ వీడియో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

15 Aug 2026
ఇజ్రాయెల్

Israel-Palestine: సాగునీరు లేక రైతుల కన్నీళ్లు.. ఊట నీటితో సెటిలర్ల 'జల్సా'

ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాదం ఇప్పటివరకు భూమి, సరిహద్దుల అంశాల చుట్టూనే ప్రధానంగా సాగింది.

15 Aug 2026
ఇరాన్

Iran: హర్మూజ్‌ మాదే.. యుద్ధ నౌకలతోనైనా ఆక్రమించలేరు: ట్రంప్‌కు ఇరాన్‌ వార్నింగ్

హర్మూజ్‌ జలసంధిపై పూర్తి నియంత్రణ అమెరికాదేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది.

Mount Elbrus: ఎల్‌బ్రస్‌ శిఖరంపై త్రివర్ణ పతాకం.. ఆంధ్రా పోలీస్‌ అధికారి ఘనత

దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ పోలీసు అధికారి వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నారు.

Abhijeet Dipke: మమ్మల్ని అడ్డుకోవాలనుకుంటున్నారు.. అభిజీత్‌ దీప్కే సంచలన ఆరోపణలు

కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా శనివారం ఉదయం కొద్దిసేపు అందుబాటులో లేకుండా పోయింది.

Rahul Gandhi: వరుసగా రెండో ఏడాది.. ఎర్రకోట స్వాతంత్య్ర వేడుకలకు ఖర్గే, రాహుల్‌ దూరం

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దిల్లీలోని ఎర్రకోట వేదికగా నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ హాజరుకాలేదు.

15 Aug 2026
బెంగళూరు

Bengaluru: బెంగళూరులో కలకలం.. టీటీపీతో సంబంధాలున్నాయంటూ బెంగాల్‌ యువకుడి అరెస్టు

బెంగళూరులో అనుమానాస్పద ఆన్‌లైన్‌ కార్యకలాపాలు, ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

15 Aug 2026
తెలంగాణ

Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులపై రాజీ లేదు.. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: రేవంత్‌ రెడ్డి

తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

Marco Rubio: భారత్‌-అమెరికా బంధం మునుపెన్నడూ లేనంత బలంగా ఉంది: మార్కో రూబియో

భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పలు దేశాల నేతలు, ప్రభుత్వాలు భారత్‌కు శుభాకాంక్షలు తెలిపాయి. భారత్‌తో తమకున్న స్నేహం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గుర్తుచేసుకున్నాయి.

PM Modi: కోటి మంది యువతకు ఏఐ స్కిల్స్‌.. పోటీ పరీక్షలకు ఫ్రీ ఆన్‌లైన్‌ కోచింగ్‌ : మోదీ

ఎర్రకోట వేదికగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ యువతను లక్ష్యంగా చేసుకుని పలు కీలక కార్యక్రమాలను ప్రకటించారు.

15 Aug 2026
అమరావతి

Chandrababu: 'నా దేశం.. నా బాధ్యత'.. ప్రజలకు చంద్రబాబు కీలక పిలుపు

అమరావతిలోని రాయపూడి పరేడ్‌ మైదానంలో తొలిసారిగా నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు.

Benjamin Netanyahu: 'ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ బ్రిటన్‌'.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు మరోసారి తన వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా వివాదానికి తెరతీశారు.

Donald Trump: హర్మూజ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తా.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌పై విజయం సాధించిన అనంతరం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని వెల్లడించారు.

PM Modi's Saptdhara Vision: భారత్‌ అభివృద్ధికి 'సప్తధార'.. మోదీ ప్రసంగంలో 7 కీలక అంశాలివే

భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం దేశ భవిష్యత్తు ప్రగతికి సరికొత్త దిశానిర్దేశం చేసింది.

PM Modi: 80వ స్వాతంత్య్ర వేడుకల్లో మోదీ ప్రత్యేక లుక్‌.. ఎరుపు రంగు తలపాగాతో ఆకట్టుకున్న ప్రధాని

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తన ప్రత్యేక శైలిని చాటుకున్నారు.

15 Aug 2026
రిలయెన్స్

Reliance and Rolls Royce: రిలయన్స్‌-రోల్స్‌ రాయిస్‌ భాగస్వామ్యం.. దేశీయ యుద్ధ విమాన ఇంజిన్‌కు బాటలు

దేశీయంగా యుద్ధ విమానాల ఇంజిన్లను అభివృద్ధి చేయడంతో పాటు వాటిని భారత్‌లోనే తయారు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

Andhra Pradesh: 44.20 లక్షల మంది ఓటర్లకు నోటీసులు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

ఏపీలో ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితాలోని 44.20 లక్షల మంది ఓటర్లకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేస్తోంది.

BSNL SIM: స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్‌.. రూపాయికే బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏపీ సర్కిల్‌ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. 'ఫ్రీడం 2.0 మొబైల్‌' పేరుతో కేవలం రూ.1కే సిమ్‌ను అందిస్తున్నట్లు సంస్థ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం. శేషాచలం తెలిపారు.

PM Modi: మన అవసరాలు మనమే తీర్చుకోవాలి.. దేశ ప్రజలకు మోదీ కీలక సందేశం

భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజులపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం దేశ పురోగతి, ఆత్మనిర్భరతకు అద్దం పట్టింది.

15 Aug 2026
భూకంపం

Earthquake: ఇండోనేసియాలో 7.7 తీవ్రతతో భూకంపం.. తీర ప్రాంతాలకు సునామీ ముప్పు

ఇండోనేసియాలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది.

Independence Day: ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు.. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మోదీ

భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.