Ampere Magnus G Max: ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్.. 142KM రేంజ్తో అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్!
ఎలక్ట్రిక్ స్కూటర్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది.
Ratan Tata: రూ.10,000 కోట్ల రతన్ టాటా షేర్లు ఎవరికి? వీలునామాలో ఊహించని ట్విస్ట్!
రతన్ టాటా మరణానంతరం ఆయన వారసత్వానికి సంబంధించిన అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Gold and Silver Prices Today: మరోసారి తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
హైదరాబాద్లో బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,900గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.1,700 తగ్గింది.
WAPL: 19 నుంచి డబ్ల్యూఏపీఎల్.. మహిళా క్రికెటర్లకు కొత్త వేదిక!
ఆంధ్రప్రదేశ్లోని మహిళా క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రారంభించిన మహిళా ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్) తొలి సీజన్కు రంగం సిద్ధమైంది.
Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు.. తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలివే!
సెప్టెంబర్ 5 వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది పాఠశాల రోజులే. బ్లాక్బోర్డ్, చాక్పీస్ ముక్క, క్లాస్రూమ్, హోంవర్క్ కంటే ఎక్కువగా.. మన జీవితంలో ఏదో ఒక దశలో మనల్ని మార్చిన ఓ గురువు గుర్తొస్తారు.
Varanasi: 'వారణాసి'లో మహేశ్ బాబు అదిరిపోయే బుల్ ఫైట్.. హైదరాబాద్లో భారీ షూటింగ్!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి'.
Senior citizens outnumber children: మానవ చరిత్రలో తొలిసారి.. పిల్లల కంటే వృద్ధులే ఎక్కువ!
ప్రపంచ జనాభా నిర్మాణంలో కీలక మార్పు చోటుచేసుకుంటోంది.
Saudi-US: ఇరాన్ ఉద్రిక్తతల వేళ కీలక డీల్.. సౌదీకి భారీగా అమెరికా ఆయుధాలు
అమెరికా-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
Keralam: హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఎనిమిది మంది ఇంజినీరింగ్ మృతి
కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
Nepal Flood: నేపాల్లో వరద బీభత్సం.. పొట్టకూటి కోసం బాధితుల బతుకు పోరాటం
నేపాల్ను అతలాకుతలం చేసిన మెరుపు వరదలు క్షణాల్లో వేలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఎంతోమంది కుటుంబాలను నిరాశ్రయులను చేశాయి.
Trump: యుద్ధ రహస్యాలు లీక్ చేసేదెవరు..? 50 మంది మిలిటరీ అధికారులకు పాలీగ్రాఫ్ పరీక్షలు!
ఇరాన్తో సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధంపై సొంత ప్రజల నుంచే వ్యతిరేకత ఎదురవుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి మరో సమస్య ఎదురైంది.
Telangana: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. కమిటీ కీలక ప్రతిపాదనలు
తెలంగాణలో ఆటో ఛార్జీలను పెంచాలని అధికారుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రతిపాదిత కొత్త ఛార్జీల ప్రకారం 1.6 కిలోమీటర్ల వరకు కనీస ఛార్జీని రూ.30గా నిర్ణయించాలని సూచించింది.
NSE IPO: దశాబ్దం తర్వాత NSE ఐపీఓకు లైన్ క్లియర్.. సెబీ ఆమోదం
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (NSE) పబ్లిక్ ఇష్యూకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) ఎట్టకేలకు ఆమోదం తెలిపింది.
Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి కానుకతో మహిళలకు వరలక్ష్మీ వ్రతం.. 10 వేల చీరల పంపిణీ
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని మహిళలకు శ్రావణ మాస కానుకగా వరుసగా మూడో ఏడాది 10 వేల చీరలను పంపించారు.
AP Police Sports Academy: పోలీసు క్రీడాకారులకు గుడ్న్యూస్.. స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు
రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన క్రీడాకారులను జాతీయస్థాయిలో అత్యుత్తమంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 'ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీ' ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ హరీష్కుమార్ గుప్తా ప్రకటించారు.
Amaravati: ఇక ఫ్యాక్టరీల నుంచే సర్టిఫికెట్లు.. నూతన విధానానికి ప్రభుత్వ శ్రీకారం
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.