ఆన్లైన్ గేమింగ్: వార్తలు
BCCI: విరాట్ కోహ్లీ అండ్ కో.రూ.150-200 కోట్లు.. బీసీసీఐ రూ.125 కోట్లకు పైగా నష్టపోవచ్చు.. కారణం ఏంటంటే..
భారత పార్లమెంట్ ఆన్లైన్ గేమింగ్పై నియంత్రణ విధించే బిల్ను ఆమోదించింది.
Online Gaming Bill: ఆన్లైన్ గేమింగ్ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం.. చట్టంగా మారిన ఆన్లైన్ నియంత్రణ బిల్లు
"ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహం,నియంత్రణ బిల్లు"కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపారు.
Online Gaming Bill: ఆన్లైన్ గేమింగ్ బిల్లు.. రియల్-మనీ గేమింగ్ వ్యాపారం నిలిపివేయనున్న డ్రీమ్11, జూఫీ, MPL
కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్పై కొత్త చట్టం ప్రవేశపెట్టిన వెంటనే, భారత్లోని అతిపెద్ద ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్స్ అయిన డ్రీమ్11, జూఫీ, MPL తమ రియల్-మనీ గేమింగ్ వ్యాపారం నిలిపివేయనున్నారు.
Online Gaming App: చైనా గేమింగ్ యాప్ మోసాన్ని బట్టబయలు చేసిన ఈడీ.. 400కోట్లు తరలినట్లు గుర్తింపు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 400 కోట్ల రూపాయల విలువైన చైనా గేమింగ్ యాప్ మోసాన్ని బయటపెట్టింది.
GST Council: ఆన్లైన్ గేమింగ్పై 28% పన్నును సమీక్షించనున్న GST కౌన్సిల్
ఆన్లైన్ గేమింగ్పై విధించిన 28% పన్నును గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) కౌన్సిల్ జూన్ 22న తన 53వ సమావేశంలో సమీక్షించనుంది.
ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ అధికారుల షాక్..రూ.లక్ష కోట్ల షోకాజ్ నోటీసులు జారీ
ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ఈ మేరకు రూ.లక్ష కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు DGGI పన్ను పోటు.. ఒక్క డ్రీమ్ 11 సంస్థకు Rs.25 వేల కోట్ల టాక్స్ నోటీసు
గేమింగ్ కంపెనీలకు కేంద్ర ఏజెన్సీ షాక్ ఇచ్చింది. జీఎస్టీ బకాయిలకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ (DGG INTELLIGENCE) పన్ను నోటీసులు పంపింది.
Gaming Industry: 28శాతం జీఎస్టీ నిర్ణయం, భారత ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ నాశనాన్ని శాసిస్తుందా?
ఆన్లైన్, క్యాసినో, గుర్రపు పందాలపై 28శాతం జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం భారత గేమింగ్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది.