విజయసాయిరెడ్డి: వార్తలు
Raj Kasireddy: మద్యం కుంభకోణం కేసు.. సిట్ విచారణకు హాజరవుతా రాజ్ కసిరెడ్డి!
మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి) మరోసారి తన ఆడియో సందేశంతో వార్తల్లో నిలిచారు.
Vijayasai Reddy: రాజ్ కసిరెడ్డే సూత్రధారి.. మద్యం కుంభకోణంలో సిట్ విచారణకు విజయసాయిరెడ్డి ..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సమయంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు.
Vijayasai Reddy: వైసీపీ హాయంలో మద్యం కుంభకోణం.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) నోటీసులు జారీ చేసింది.
Vijaysai Reddy: జగన్ చుట్టూ కోటరీ..అందుకే పార్టీకి దూరం: విజయసాయిరెడ్డి
వై.ఎస్.జగన్ చుట్టూ కోటరీ ఉందని, అదే కారణంగా తాను ఆయనకు దూరమైనట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి బిగ్ షాక్..ఏపీ సీఐడీ నోటీసులు
వై.ఎస్.జగన్ పాలనలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ (కేఎస్పీఎల్), కాకినాడ సెజ్ (కేసెజ్)లో రూ.3,600 కోట్ల విలువైన వాటాలను వాటి యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకున్న కేసులో వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.
Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్బై.. రాజ్యసభకు విజయసాయి రెడ్డి రాజీనామా
వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి పార్టీకి వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి.
Vijaysai Reddy: విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్ బై
వైఎస్సార్సీపీ (YSRCP) రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
Ys Vijaamma: వైఎస్సార్ పేర్లపై ఆస్తులు రాశారు.. ఆస్తుల వివాదంలో విజయమ్మ స్పష్టత
వైఎస్సార్ ఉన్నప్పుడు ఆస్తులు పంచారని ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు.
శత్రువులకు కూడా పురందేశ్వరి లాంటి కూతురు పుట్టకూడదు : విజయసాయిరెడ్డి
వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మధ్య కొంతకాలంగా మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే.
Purendeswari: విజయసాయి రెడ్డి భూ దోపిడీకి పాల్పడుతున్నారు.. బెయిల్ రద్దు చేయండి: సీజేఐకి పురందేశ్వరి లేఖ
వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి బెయిల్ను రద్దు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్కు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీజేఐకి లేఖ రాశారు.
సీఎం జగన్, విజయసాయిరెడ్డిల విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.