ఆస్ట్రేలియా-భారత్ టెస్టు సిరీస్: వార్తలు

క్రికెట్ ఆస్ట్రేలియాపై మరోసారి మండిపడ్డ డేవిడ్ వార్నర్

బాల్ టాంపరింగ్ స్కామ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై 2018లో రెండేళ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే.

డబ్య్లూటీసీ ఫైనల్ కు ముందు ఆస్ట్రేలియా సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం!

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచు కోసం ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. లండన్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకూ భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

01 Jun 2023

క్రీడలు

ఓవల్ లో కంగారులది వరస్ట్ పర్మార్మెన్స్.. ఆందోళనలో అస్ట్రేలియా

వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌లో జగజ్జేత ఎవ‌ర‌న్న‌ది ప్రపంచ క్రికెట్ వ‌ర్గాల్లో అత్యంత ఉత్కంఠ రేపుతోంది.

3 ఏళ్ల తర్వాత టెస్టుల్లో తొలి సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లి, ప్రశంసించిన అనుష్క శర్మ

ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీని కొట్టినందుకు భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీకి నటి అనుష్క శర్మ అతిపెద్ద చీర్‌లీడర్‌గా మారారు. అతను నవంబర్ 2019లో బంగ్లాదేశ్‌పై తన చివరి టెస్టు సెంచరీని సాధించాడు.

ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అతిధులుగా ఇరుదేశాల ప్రధానమంత్రులు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మార్చి 9 నుంచి చివరి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ను చూడటానికి తొలి రోజు నరేంద్ర మోదీతోపాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ రానున్నారు.

రెండో టెస్టు: ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఘన విజయం

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది.

19 Feb 2023

జడేజా

రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలానికి అల్లాడిపోయిన ఆస్ట్రేలియా

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలానికి ఆస్ట్రేలియా జట్టు అల్లాడిపోయింది. జడేజా ఏడు వికెట్లతో విజృంభించడంతో ఆసీస్ 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా యాక్షన ప్లాన్ ఇదే..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ మొదటి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. రేపటి నుంచి జరిగే ఈ మ్యాచ్ కోసం భారత శిబిరం భీకరంగా సిద్ధమవుతోంది.‌

నాగపూర్‌లో టెస్టు సమరానికి సిద్ధమైన భారత్-ఆస్ట్రేలియా

గత రెండు దశాబ్దాల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఎన్నో అద్భుతమైన, చిరస్మరణీయ టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఎన్నో రికార్డులు, ఘనతలు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ప్రపంచ క్రికెట్లో అన్నింటికంటే అత్యత్తుమ టెస్టు పోరుగా మార్చేశాయి. ఫిబ్రవరి 9 నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ టెస్టు సిరీస్‌పై రెండు జట్లు సమరం మొదలైంది.

తగ్గేదేలే అంటున్న ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాన్ ఆఫ్ స్పిన్నర్ టాడ్ మార్ఫీ తన బౌలింగ్‌లో ప్రత్యర్థుల బ్యాటర్లకు ఇబ్బంది పెట్టే సత్తా ఉంది.

అరుదైన రికార్డు చేరువలో కింగ్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య కొద్దిరోజుల్లో బోర్కర్ - గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో అందరి దృష్టి కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా, స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్, రవిచంద్రన్ అశ్విన్ పైనే ఉంది. ఈ సిరీస్‌లో పలు రికార్డులు బద్దలు కావడానికి టెస్టు సిరీస్ వేదిక కానుంది. విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా ప్రస్తుతం ఓ ప్రత్యేకమైన మైలురాయికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

అశ్విన్‌కు వార్నర్ చెక్ పెట్టేనా..?

టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో టీమిండియా పోటి పడనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, స్పిన్ మంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్‌తో తలపడనున్నాడు.

తొలిటెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగే మొదటి, రెండు టెస్టు మ్యాచ్‌లకు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ నాగ్ పూర్ టెస్టుకు దూరమయ్యాడు. తాను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లోని మొదటి టెస్టుకు దూరమవుతున్నట్లు హేజిల్ వుడ్ స్వయంగా ప్రకటించారు.

స్టీవ్ స్మిత్‌ను అశ్విన్ అపగలడా..?

ఫిబ్రవరి 9నుంచి నాగ్ పూర్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే భారత్‌కు చేరుకున్న ఆస్ట్రేలియా నెట్స్‌లో చెడటోడుస్తోంది. ముఖ్యంగా భారత స్పిన్నర్లను ఎదుర్కొనడం కోసం వ్యూహాలను రచిస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ రన్ మెషీన్ స్టీవ్ స్మిత్, టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవించంద్రన్ అశ్విన్ మధ్య పోరు జరగనుంది.

టీమిండియాను చూసి ఆసీస్ భయపడుతోంది

టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు సిద్ధమైంది. ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో టీమిండియా పోటీ పడనుంది. ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ కోసం రెండు జట్లు హోరాహోరీగా పోటీ పడనున్నాయి. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినప్పటికీ ప్యాట్ కమిన్స్ బృందం.. గతంలో ఎన్నడూ లేని విధంగా 18 మంది సభ్యులతో భారత పర్యటనకు వచ్చింది. ఆసీస్ ఆటగాళ్లు ఇప్పటికే నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఆస్ట్రేలియాకు భారీ షాక్, తొలిటెస్టుకు ఆల్ రౌండర్ దూరం

భారత్‌తో టెస్టు ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగిలింది. తొలి టెస్టుకు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ దూరం కానున్నాడు.బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.