శ్రీ సత్యసాయి జిల్లా: వార్తలు
24 Feb 2023
ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్: త్వరలోనే అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల పనులు ప్రారంభం- 2028నాటికి పూర్తి చేయడమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలోని చిత్రావతి రిజర్వాయర్ వద్ద అదానీ గ్రూప్ చేపట్టనున్న 500మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైబ్రిడ్ గ్రీన్ఎనర్జీ ప్రాజెక్టు నివేదిక తుది దశకు చేరుకుందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఎన్ఆర్ఈడీసీఏపీ జిల్లా మేనేజర్ కోదండరామమూర్తి తెలిపారు.