శ్రీ సత్యసాయి జిల్లా: వార్తలు
KIA: పెనుకొండ కియా పరిశ్రమలో పెద్ద ఎత్తున కారు ఇంజిన్లు మాయం
శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండకు చెందిన కియా పరిశ్రమలో అనేక కారు ఇంజిన్లు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Madakasira Kalyani: మడకశిరలో భారీ పెట్టుబడితో కొత్త పరిశ్రమ.. రూ.1430కోట్లతో కళ్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్స్ ఏర్పాటు
శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్త పరిశ్రమ ప్రారంభం కాబోతుంది. మడకశిర మండలంలోని మురా రాయన హల్లి గ్రామంలో "కల్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్ లిమిటెడ్" సంస్థ ఏర్పాటు అవుతోంది.
Anantapur Rains: అకాల వర్షాలతో అనంతపురం అతలాకుతలం.. పొంగిన వాగులు,వంకలు.. భారీగా పంట నష్టం
అకాల వర్షాలు అనంతపురం జిల్లాను అతలాకుతలమైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు కురిసిన భారీ వర్షాలకు శ్రీ సత్యసాయి జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు పొంగిపోయాయి.
Lepakshi Knowledge Hub: లేపాక్షి భూముల్లో పారిశ్రామిక పార్కు
వైఎస్ హయాంలో అడ్డగోలుగా దోచుకునేందుకు ప్రయత్నించిన భూ పందేరాల్లో ఒకటి లేపాక్షి నాలెడ్జ్ హబ్.
Murder: ఎన్నికల వేళ శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య
శ్రీ సత్య సాయి జిల్లాలో ఒక వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు.
PM Modi: 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం: ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్లోని శ్రీసత్యసాయి జిల్లాలో రూ.541 కోట్ల వ్యయంతో 503 ఎకరాల్లో నిర్మించిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ అకాడమీ (నాసిన్)ను మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
PM Modi: నేడు ఆంధ్రప్రదేశ్కు ప్రధాని మోదీ రాక.. కీలక ప్రాజెక్టు ప్రారంభోత్సవం
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.
Andhra pradesh tahsildar: లంచం ఎందుకు తీసుకోవాలో చెప్పిన తహసీల్దారు.. వీడియో వైరల్
లంచం ఎందుకు తీసుకోవాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్లో శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర తహసీల్దారు ముర్షావలి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Sri Sathya Sai: పుట్టపర్తిలో అద్భుత దృశ్యం.. శ్రీ సత్యసాయి మెడలో నాగుపాము
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. విదేశీయురాలు ఇంటిలో సత్యసాయి బాబా పాలరాతి విగ్రహం మెడలో నాగుపాము ప్రత్యక్షమైంది.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరం..భర్త,అతని ప్రియురాలికి పాక్షికంగా గుండు కొట్టించిన భార్య
ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక మహిళ,ఆమె ప్రేమికుడు వివాహేతర సంబంధం కలిగి ఉన్నారనే అనుమానంతో వ్యక్తి భార్య,అత్తమామలు వారికి పాక్షికంగా గుండుకొట్టించి ఊరేగించినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్: త్వరలోనే అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల పనులు ప్రారంభం- 2028నాటికి పూర్తి చేయడమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలోని చిత్రావతి రిజర్వాయర్ వద్ద అదానీ గ్రూప్ చేపట్టనున్న 500మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైబ్రిడ్ గ్రీన్ఎనర్జీ ప్రాజెక్టు నివేదిక తుది దశకు చేరుకుందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఎన్ఆర్ఈడీసీఏపీ జిల్లా మేనేజర్ కోదండరామమూర్తి తెలిపారు.