శిఖర్ ధావన్: వార్తలు
Shikhar Dhawan: 'కార్గిల్ను మర్చిపోయారా అఫ్రిదీ?'.. శిఖర్ ధావన్ స్ట్రాంగ్ వార్నింగ్!
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.
Shikhar Dhawan: పేరు చెప్పలేను.. కానీ అత్యంత అందమైన అమ్మాయి అమే : శిఖర్ ధావన్
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కొత్త రిలేషన్షిప్లో ఉన్నాడా? అనే ప్రశ్నకు సమాధానం అతని మాటల్లో దొరికినట్టే ఉంది.
Shikhar Dhawan: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రచారకర్తగా శిఖర్ ధావన్
భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ చాంపియన్స్ ట్రోఫీ అంబాసిడర్గా నియమితుడయ్యాడు.
Shikhar-Virat: శిఖర్.. నీ నవ్వును మిస్ అవుతున్నాం : విరాట్ కోహ్లీ
టీమిండియా వెటరన్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Shikhar Dhawan : రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ శిఖర్ ధావన్
టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు శిఖర్ ధావన్ సంచలన ప్రకటన చేశారు.
Shikhar Dhawan: భార్య నుంచి వేధింపులు వాస్తవమే.. శిఖర్ ధావన్కు విడాకులు మంజూరు చేసిన కోర్టు
టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ దంపతులుకు దిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో వారి 11 ఏళ్ల వివాహం బంధం రద్దైంది.
Shikhar Dhawan: జట్టులో పేరు లేకపోవడంతో షాకయ్యా.. అవకాశం వస్తే నిరూపించుకుంటా : ధావన్
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్లీ భారత జట్టు తరఫున ఆడటానికి దాదాపుగా దారులన్నీ మూసుకుపోయాయి.
ఆ మెగా టోర్నీకి టీమిండియా కెప్టెన్గా శిఖర్ ధావన్!
చైనాలోని హాంగ్జౌ వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్లో జరిగే ఏషియన్ గేమ్స్ కు భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లను పంపాలని బీసీసీఐ భావిస్తోంది. తొలుత పంపకూడదని భావించినా, తర్వాత నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం.
హర్షా బోగ్లేకి నవ్వూతూనే చురకలంటించిన శిఖర్ ధావన్
ఐపీఎల్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావర్ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఆరంభం నుండి చివరి వరకు క్రీజులో నిలిచి 66 బంతుల్లో 99 పరుగులు చేశాడు.
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన శిఖర్ ధావన్
ఐపీఎల్ 8వ లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ చివరి వరకు పోరాడినప్పటికీ విజయం మాత్రం పంజాబ్నే వరించింది.
పొలిటికల్ కెరీర్పై శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది మయాంక్ అగర్వాల్ స్థానంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇప్పటికే పంజాబ్ టీం కలిసి తమ గ్రౌండ్ మొహలీల్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.
శిఖర్ ధావన్ కు ఎండ్ కార్డ్ పడినట్లేనా..?
గత శతాబ్ది కాలంగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డే క్రికెట్లో ఉత్తమ ఆటగాడిగా కొనసాగుస్తున్నాడు. టీమిండియాను విజయాల బాటలో నడిపించిన రోహిత్, కోహ్లీ తరువాత శిఖర్ ధావన్ అని చెప్పొచ్చు. మంగళవారం శ్రీలంక సిరీస్ తో ప్రకటించిన వన్డే జట్టులో శిఖర్ ధావన్ కు చోటు దక్కకపోవడంతో ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.