రక్షణ: వార్తలు
Fact Check: ఆర్మీ బ్రిగేడ్పై ఆత్మాహుతి దాడి చేసినట్లు వస్తున్న వార్తలు నమ్మొద్దు: భారత రక్షణశాఖ
భారత సైన్యం జరిపిన దాడులతో పాకిస్థాన్ భయాందోళనకు గురై దుందుడుకు చర్యలకు దిగింది.
Zorawar : DRDO, L&T ద్వారా భారతదేశపు స్వదేశీ లైట్ ట్యాంక్ 'జోరావర్' ఆవిష్కరణ , వేగవంతమైన ఉత్పత్తి అభివృద్ధి
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)తో కలిసి భారతీయ ప్రైవేట్ సంస్థ L&T కేవలం ఏడాది వ్యవధిలో అరుదైన రికార్డును సాధించాయి.
DRDO 'మిషన్ దివ్యాస్త్ర' విజయవంతం.. శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు
రక్షణ, భద్రత రంగంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) భారీ విజయాన్ని సాధించింది.
కేంద్ర బడ్జెట్ రూ.48 లక్షల కోట్లు.. రక్షణ రంగానికి అత్యధికం.. వ్యవసాయానికి అత్యల్ప కేటాయింపులు
Budget 2024: పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ 2024ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టారు.
US Nuclear Weapon: రష్యాలో 300,000 మందిని ఒకేసారి చంపగల అణుబాంబును తయారు చేస్తున్న అమెరికా
ప్రస్తుతం ప్రపంచం దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు వైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుండగా.. మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ మధ్య వార్ నడుస్తోంది.
ఇజ్రాయెల్పై హమాస్ దాడులను అధ్యయనం చేస్తున్న భారత రక్షణ దళాలు
ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడులపై భారత సైనిక నాయకత్వం కూలంకషంగా అధ్యయనం చేస్తోంది.
చైనాపై అమెరికా రక్షణశాఖ సంచలన వ్యాఖ్యలు..భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని స్పష్టం
అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ చైనాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. యూఎస్ రక్షణ రంగానికి చైనా సవాలుగా నిలుస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.
పొలాల్లో కూలిపోయిన డీఆర్డీఓ డ్రోన్; భయాందోళనకు గురైన రైతులు
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ)కి చెందిన డ్రోన్ ఆదివారం కుప్పకూలిపోయింది.
సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ
సైబర్ దాడులను అరికట్టేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మిలిటరీ జాబితాలో భారత్ స్థానం ఎంతంటే?
ప్రపంచ దేశాలు రక్షణ రంగానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాయి. సైనిక శక్తి స్థాయిని బట్టే ఇతర దేశాల్లో ఆ దేశానికి ప్రాధాన్యత దక్కుతున్న పరిస్థితి నెలకొంది.
బిపోర్జాయ్ తుపాను ఎఫెక్ట్: 50 మంది సిబ్బందిని రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్
బిపోర్జాయ్ తుపానుతో అరేబియా సముద్రం కల్లోలంగా మారిన నేపథ్యంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది సాహాసం చేశారు. ఈ మేరకు స్పెషల్ ఆపరేషన్ ప్రక్రియతో దాదాపు 50 మందిని రక్షించారు.
మహిళా సాధికారతకు దర్పణం పట్టేలా 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్
2024లో రిపబ్లిక్ డే సందర్భంగా కర్తవ్య్ పథ్లో నిర్వహించే పరేడ్ను ప్రత్యేకంగా నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
UN మహా సముద్రాల ఒప్పందం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం
జాతీయ సరిహద్దుల వెలుపల ఉన్న ప్రపంచ మహాసముద్రాలలో సముద్ర జీవులను రక్షించడానికి UN సభ్యులు మొట్టమొదటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.