స్విట్జర్లాండ్: వార్తలు

Hermes Heir: పని మనిషికి రూ.97వేల కోట్లు రాసివ్వనున్న బిలియనీర్ ఎవరో తెలుసా? 

స్విట్జర్లాండ్‌‌కు చెందిన హెర్మెస్ కంపెనీ వ్యవస్థాపకుడు థియెర్రీ హెర్మెస్ మనవడు, బిలియనీర్ నికోలస్‌ ప్యూచ్‌ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా తన మంచి మనసును చాటుకున్నారు.

21 Oct 2023

మహిళ

Swiss Woman: దిల్లీలో స్విట్జర్లాండ్‌ మహిళ దారుణ హత్య.. కాళ్లు, చేతులు కట్టేసి.. 

30 ఏళ్ల స్విస్ మహిళ హత్య కేసులో దిల్లీ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. పశ్చిమ దిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో స్విస్ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

09 Oct 2023

బ్యాంక్

Swiss Bank : కేంద్రం చేతిలో స్విస్‌ బ్యాంకు ఖాతాదారుల ఐదో జాబితా

కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ స్విస్ బ్యాంకు ఖాతాదారులపై దృష్టి పెట్టింది. ఈ మేరకు స్విస్‌ బ్యాంకు ఖాతాదారుల ఐదో జాబితా కేంద్రం చేతికి వెళ్లింది.

జావెలిన్ త్రో: భారత్‌కు మరో టైటిల్ తీసుకొచ్చిన నీరజ్ చోప్రా 

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న లాసేన్ డైమండ్ లీగ్ 2023లో సత్తా చాటాడు. 87.66మీటర్లు బల్లాన్ని విసిరి భారతదేశానికి మరో టైటిల్ తీసుకుని వచ్చాడు.

మరో మహమ్మారి ముప్పు పొంచి ఉంది, ప్రపంచం సిద్ధమవ్వాలి: డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక 

కరోనా కంటే ప్రమాదకర మహమ్మారి పొంచి ఉందని, ప్రపంచం సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధిపతి టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ హెచ్చరించారు.

20 Mar 2023

బ్యాంక్

క్రెడిట్ సూయిస్‌ను కొనుగోలు చేయనున్న UBS బ్యాంక్

స్విట్జర్లాండ్ కు చెందిన అతిపెద్ద బ్యాంక్ UBS, ఆర్ధిక సంక్షోభంలో ఉన్న క్రెడిట్ సూయిస్‌ని కొనుగోలు చేయడానికి అంగీకరించింది.

ఐక్యరాజ్యసమితి సమావేశంలో నిత్యానంద 'కైలాస' దేశ మహిళా ప్రతినిధులు

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, స్వయం ప్రకటిత దైవం, కైలాస దేశ వ్యవస్థాపకుడు, స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల జనరల్ అసెంబ్లీలో కైలాస దేశ ప్రతినిధులు హాజరయ్యారు.ఈ విషయాన్ని స్వయంగా నిత్యానంద తెలియజేశారు. జనీవాలో జరిగిన సమావేశంలో తమ ప్రతినిధులు హాజరైనట్లు పేర్కొన్నారు.

15 Feb 2023

బ్యాంక్

మాజీ ఉద్యోగి వేల మంది సిబ్బంది డేటాను దొంగిలించినట్లు ఆరోపించిన Credit Suisse

స్విట్జర్లాండ్‌లోని రెండవ అతిపెద్ద బ్యాంకు Credit Suisseలో ఒక మాజీ ఉద్యోగి జీతాలు, బోనస్‌లకు సంబంధించిన వేలాది మంది ఉద్యోగుల వ్యక్తిగత డేటాను దొంగిలించాడని సంస్థ ప్రకటించింది. డేటా చోరీ సమస్యను బ్యాంక్ మొదటిసారిగా మార్చి 2021లో గుర్తించింది. సంబంధిత డేటా రక్షణ అధికారులకు తెలియజేసింది.

కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. గ్లోబల్ మల్టీ-బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' హైదరాబాద్‌లో సపోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుకండి: కేటీఆర్

రాష్ట్ర అభివృద్ధి భాగస్వాములు కావాలని, రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా, ఉద్యోగాలు కల్పించాలనుకున్నా పూర్తి సహకారం అందిస్తామని హామీ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు హామీ ఇచ్చారు.