వీరేంద్ర సెహ్వాగ్: వార్తలు

ప్రతిసారీ ధోని రిటైర్మెంట్ గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నారు : సెహ్వాగ్ ఫైర్

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. తాజాగా ఈ విషయంపై ధోని స్పందించి సమాధానం ఇచ్చాడు.

అదిరిపోయే స్టైల్‌లో సచిన్ కు శుభాకాంక్షలు తెలిపిన సెహ్వాగ్

ప్రపంచ క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సచిన్ టెండుల్కర్.. నేడు 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.

21 Apr 2023

ఐపీఎల్

రూ.18 కోట్లతో అనుభవం రాదు.. కర్రన్ పై సెహ్వాగ్ ఫైర్

2023 మినీ వేలంలో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా సామ్ కర్రన్ నిలిచిన విషయం తెలిసిందే. అతనిపై పంజాబ్ కింగ్స్ ఎన్నో ఆశలు పెట్టుకొని రూ.18 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది.